Home » Kapu Leaders
క్యాబినెట్ లోకి తీసుకుంటామని గతంలోనే చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే.
సామినేని ఉదయభాను, కిలారు రోశయ్య వంటి కీలక కాపు నేతలు కూడా వైసీపీ కండువా పక్కన పెట్టేశారు.
నా చుట్టూ కోటరీ కట్టలేరు. నేను ఎప్పటికప్పుడు బద్దలు కొడతాను. నేను పని చేసే వ్యక్తులను తప్పకుండా గుర్తిస్తా. ప్రాధాన్యత ఇస్తా. నన్ను బ్లాక్ మెయిల్ చేద్దాం అంటే అస్సలు లొంగే వ్యక్తిని కాను.
టీడీపీ-జనసేన సీట్ల సర్దుబాటుపై కాపు నేతలకు, వైసీపీకి ఉన్న అభ్యంతరాలు ఏంటి?
కాపు నేతలను ఒప్పించడంలో పవన్ విఫలం అయ్యారా? కాపు నేతలకు, జనసేనానికి మధ్య సంబంధాలు పూర్తిగా చెడిపోయినట్లేనా?
కాపు నేతల ఐక్య రాగం
వారాహి విజయయాత్రలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు వైసీపీ కాపు నాయకులు దీటుగా స్సందిస్తున్నారు.
కాపులు తనకు అండగా ఉంటే, వారిని అన్ని విధాల పైకి తీసుకొస్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. దేహీ అనే పరిస్థితి రాకుండా చేస్తానని చెప్పారు. కాపు సంక్షేమ శాఖ ప్రతినిధులతో జనసేనాని పవన్ కల్యాణ్ సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పవన్ కీలక వ్
జనసేనను నమ్మిన ఏ ఒక్కరి ఆత్మగౌరవాన్ని తగ్గించం అన్నారు జనసేనాని. మేం ఏ పార్టీ అజెండాను మోయము అని తేల్చి చెప్పారు పవన్. వెయ్యి కోట్లు ఆఫర్ అని ఒకరంటారు.. వెయ్యి కోట్లు తీసుకుంటే పార్టీని నడపగలమా..? సంకల్పం లేకుంటే రూ.10వేల కోట్లున్నా పార్టీ నడపల�
ఇంత సంఖ్యా బలం ఉండి కూడా రిజర్వేషన్లు, ఫీజు రీ-ఇంబర్స్ మెంట్ కోసం అడుక్కోవడం దేనికి..? అని పవన్ ప్రశ్నించారు. దేహీ అనే పరిస్థితి ఎందుకొచ్చిందో ఆలోచించాలన్నారు. కులాల పేరు చెప్పుకునే నేతలు పదవులు సంపాదించుకుంటున్నారు తప్ప.. కులాలకు ఉపయోగ పడడం �