Home » Karthika Masam
కర్నూలు ఉమ్మడి జిల్లాలో శ్రీశైలంతో పాటు యాగంటి, మహానంది, ఉరుకుంద పుణ్యక్షేత్రలకు భక్తుల తాకిడి పెరిగింది.
కార్తీక మాసం సందర్భంగా ప్రసిద్ధ శైవక్షేత్రాలకు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ తెలిపారు.
తెల్లవారుజామునే నదుల్లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. ప్రముఖ శైవక్షేత్రాలకు భక్తులు పోటెత్తారు.
సింహాచలం పుణ్యక్షేత్రమైన సింహాద్రి అప్పన్న ఆలయంలో పోలి పాడ్యమి వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళా భక్తులతో..కార్తీక శోభతో వరాహ పుష్కరిణి వెలిగిపోయింది.
కార్తీక మాసంలో సూర్యుడు తులా సంక్రమణలో ప్రవేశించగానే గంగానది ద్రవరూపం ధరించి సమస్త నదీజలాలలో చేరుతుంది. ఆ సమయంలో ఆనీటిలో శ్రీమహా విష్ణువు వ్యాపించి ఉంటాడు కాబట్టి కార్తీకస్నానం చేసినవారికి పుణ్యం ప్రాప్తిస్తుంది.
శ్రీశైలంలో జ్వాలాతోరణం నేత్రపర్వంగా సాగింది. ప్రధానాలయ రాజగోపుర వీధిలో గంగాధర మండపం వద్ద జ్వాలాతోరణాన్ని వెలిగించారు.
తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో అశ్లీల నృత్యాలు కలకలం రేపాయి.
కార్తీకమాసం.. ఆదివారం సెలవుదినం కావడంతో దేవాలయాల్లో భక్తుల రద్దీ పెరిగింది. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలకు భక్తులు పోటెత్తారు.
కార్తీక మాసం...నాగుల చవితి పుణ్యదినం సందర్భంగా పుట్టలో పాలు పోసి, దీపారధన చేస్తున్న మహళ చీరకు నిప్పంటుకుని తీవ్ర గాయాల పాలయ్యింది.
కార్తీక మాసంలో చేసే పూజలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. దీపం చీకట్లను దూరం చేస్తుంది. అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానజ్యోతిని అందిస్తుంది. దేవాలయాల్లో ప్రత్యేకంగా దీప స్తంభాలను ఏర్పాటు చేస్తారు.