-
Home » Kashibugga Stampede
Kashibugga Stampede
ఒకటి కాదు 10 కేసులు పెట్టుకోండి.. నేను ఏం తప్పు చేశాను? దేవుడి గుడికి పర్మిషన్లు ఏంటి? కాశీబుగ్గ టెంపుల్ ఓనర్ సవాల్..
నాకు 94ఏళ్లు. ఒక్కసారిగా జనం వచ్చేశారు. వారిని కంట్రోల్ చేయలేకపోయాను. నేను పక్కకి వెళ్లిపోయాను.
ఒక్కో కుటుంబానికి రూ.15లక్షలు.. కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనలో మృతుల కుటుంబాలకు చెక్కులు అందజేత..
ఈ ఆలయానికి ప్రతి రోజూ 3వేల నుంచి 4వేల మంది వరకు భక్తులు వచ్చేవారు. శనివారం రోజున మాత్రం అంచనాలకు మించి ఏకంగా 20వేల మంది వరకు వచ్చినట్లు తెలుస్తోంది.
Kasibugga temple Stampede: మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున పరిహారం.. గాయపడిన భక్తులను పరామర్శించిన లోకేశ్
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 16 మందికి ప్రాణాపాయం లేదని చెప్పారు.
10TV ground report Video: "కాశీబుగ్గ" ఆలయంలో తొక్కిసలాటకు కారణాలేంటి? ఆ తర్వాత అక్కడ పరిస్థితి ఎలా ఉంది?
తొక్కిసలాట తర్వాత టెంపుల్ వద్ద కొబ్బరికాయలు, ఇతర పూజా సామగ్రి, భక్తుల వస్తువులు ఎక్కడికక్కడ చెల్లాచెదురుగా కనపడ్డాయి.
Kasibugga temple: భక్తుడు తలుచుకుంటే ఏం చేయగలడో నిరూపించిన కురు వృద్ధుడు.. ఇంత గొప్ప ఆలయ నిర్మాణం వెనుక చరిత్ర ఇదే..
తన తల్లి విష్ణుప్రియ వాస్తు శాస్త్రంలో ప్రజ్ఞురాలు కావడంతో ఎక్కడ ఏ ఆలయ నిర్మాణం చేయాలి? ఏ విగ్రహం పెట్టాలి? శిల్పాలు ఏ విధంగా ఉండాలి? అనే వాటిలో తల్లి ఆదేశం ప్రకారం ముకుంద నిర్ణయాలు తీసుకున్నారు.
ఎక్కడి నుండి వచ్చారో తెలియదు.. కాశీబుగ్గ టెంపుల్ ఓనర్ హరిముకుంద్ ఏం చెప్పారంటే..!
మామూలుగా రోజుకు 3000-4000 మంది భక్తులు వస్తుంటారు. కానీ ఈరోజు అంచనాలకు మించి, ఏకకాలంలో భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. సాధారణంగా భక్తులు ప్రశాంతంగా పూజలు చేసి, ప్రసాదం తీసుకుని వెళ్ళిపోతుంటారు. కానీ ఈరోజు ఒక్కొక్కరే కాకుండా, పెద్ద సంఖ్యలో భక్తు
కాశిబుగ్గ గుడి కట్టించింది ఈయనే.. తొక్కిసలాటపై ఏమంటున్నాడో చూడండి..
గతంలో తిరుమలకు వెళ్లిన హరిముకుంద్కు సంతృప్తిగా స్వామివారి దర్శనం కలగలేదు. దీంతో తనకు గల స్థలంలో 10 ఎకరాల్లో ఆలయం నిర్మించారాయన.
దేశంలో ఎవరికి వారు సొంతంగా ప్రార్థనా మందిరాలు కట్టుకోవచ్చా? చట్టాలు ఏం చెబుతున్నాయి?
ఎవరైనా తన సొంత భూమిలో సొంత డబ్బులతో గుడి కట్టించుకోవచ్చా? దీనికి చట్టాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే అవి ఏంటనే సందేహాలు ఉన్నాయి. వాటికి ఆన్సర్లను పరిశీలిస్తే...
కాశీబుగ్గలో తొక్కిసలాట ఘటన.. మృతుల్లో ఎనిమిది మంది మహిళలు, 12ఏళ్ల బాలుడు.. ప్రమాదం ఇలా జరిగింది.. మృతులు వీరే
Kasibugga stampede incident : చికిత్స పొందుతున్న వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం వారిని శ్రీకాకుళం రిమ్స్ కు
తొక్కిసలాట ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్.. విచారణ చేపడతాం
kashibugga stampede శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం వద్ద చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన తీవ్రంగా కలచివేసింది.