Home » Kashibugga Stampede
నాకు 94ఏళ్లు. ఒక్కసారిగా జనం వచ్చేశారు. వారిని కంట్రోల్ చేయలేకపోయాను. నేను పక్కకి వెళ్లిపోయాను.
ఈ ఆలయానికి ప్రతి రోజూ 3వేల నుంచి 4వేల మంది వరకు భక్తులు వచ్చేవారు. శనివారం రోజున మాత్రం అంచనాలకు మించి ఏకంగా 20వేల మంది వరకు వచ్చినట్లు తెలుస్తోంది.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 16 మందికి ప్రాణాపాయం లేదని చెప్పారు.
తొక్కిసలాట తర్వాత టెంపుల్ వద్ద కొబ్బరికాయలు, ఇతర పూజా సామగ్రి, భక్తుల వస్తువులు ఎక్కడికక్కడ చెల్లాచెదురుగా కనపడ్డాయి.
తన తల్లి విష్ణుప్రియ వాస్తు శాస్త్రంలో ప్రజ్ఞురాలు కావడంతో ఎక్కడ ఏ ఆలయ నిర్మాణం చేయాలి? ఏ విగ్రహం పెట్టాలి? శిల్పాలు ఏ విధంగా ఉండాలి? అనే వాటిలో తల్లి ఆదేశం ప్రకారం ముకుంద నిర్ణయాలు తీసుకున్నారు.
మామూలుగా రోజుకు 3000-4000 మంది భక్తులు వస్తుంటారు. కానీ ఈరోజు అంచనాలకు మించి, ఏకకాలంలో భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. సాధారణంగా భక్తులు ప్రశాంతంగా పూజలు చేసి, ప్రసాదం తీసుకుని వెళ్ళిపోతుంటారు. కానీ ఈరోజు ఒక్కొక్కరే కాకుండా, పెద్ద సంఖ్యలో భక్తు
గతంలో తిరుమలకు వెళ్లిన హరిముకుంద్కు సంతృప్తిగా స్వామివారి దర్శనం కలగలేదు. దీంతో తనకు గల స్థలంలో 10 ఎకరాల్లో ఆలయం నిర్మించారాయన.
ఎవరైనా తన సొంత భూమిలో సొంత డబ్బులతో గుడి కట్టించుకోవచ్చా? దీనికి చట్టాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే అవి ఏంటనే సందేహాలు ఉన్నాయి. వాటికి ఆన్సర్లను పరిశీలిస్తే...
Kasibugga stampede incident : చికిత్స పొందుతున్న వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం వారిని శ్రీకాకుళం రిమ్స్ కు
kashibugga stampede శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం వద్ద చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన తీవ్రంగా కలచివేసింది.