Home » Kashmir
రాష్ట్రీయ రైఫిల్ జవాన్ల బృందం 10 మంది యువకులను అదుపులోకి తీసుకొని తీవ్రంగా కొట్టినట్లు గ్రామస్థులు తెలిపారు.
శ్రీనగర్లో మూడవ G20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాలు నేటి నుంచి మూడు రోజులు జరుగుతాయి. ఈ సందర్భంగా నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG), మార్కోస్ కమాండోలు, పోలీసు స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ (SOG)తో భద్రత ఏర్పాటు చేశారు.
కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ వేదకలపై ప్రస్తావించడం, భారత్ ప్రతిఘటన చవిచూడటం పాకిస్తాన్కు ఇది కొత్తేం కాదు. పుల్వామా దాడికి ప్రతిగా 2019 ఫిబ్రవరిలో పాకిస్థాన్లోని బాలాకోట్లోనే జైషే ఉగ్రవాదుల శిబిరాలపై భారత యుద్ధవిమానాలు విరుచుకుపడినప్ప�
ఉగ్రమూకల ఆటలు కట్టించటానికి ప్రత్యేక బుల్డోజర్లు వచ్చేశాయి. భారత సైనికులకు ప్రత్యేక బుల్డోజర్లను అప్పగించింది ఆర్మీ. ఉగ్రవాదులు దాక్కున్న ఇళ్ల నుంచి వారిని తరిమికొట్టేందుకు ఈ బుల్డోజర్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. బుల్లెట్ ప్రూఫ్ బుల్�
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు పౌరులను లక్ష్యంగా చేసుకొని కాల్పులు జరిపారు. ఈ కాల్పుల ఘటనలో ఓ కశ్మీరీ పండిట్ మరణించాడు.
షారుఖ్ పఠాన్ హిట్ అయి భారీగా కలెక్షన్స్ వస్తుండటంతో బాలీవుడ్ సినీ ప్రముఖులు, ట్రేడ్ వర్గాలు, ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలు రికార్డులు సృష్టిస్తున్న పఠాన్ సినిమా ఓ సరికొత్త రికార్డుని సృష్టించింది.................
కొద్ది రోజులుగా ఇక్కడి పర్వత ప్రాంతంలో హిమాపాతం ఆందోళన కలిగిస్తోంది. మంచు ఎక్కువగా కురుస్తుండటం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని అధికారులు తెలిపారు.
తాజాగా రాజౌరి జిల్లాలో తీవ్రవాదులు జరిపిన కాల్పుల్లో నలుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు గాయపడ్డారు. ఇలాంటి ఘటనలు కాశ్మీర్ లోయలో తరచూ జరుగుతూనే ఉన్నాయి. అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు.
జమ్ము-కాశ్మీర్ ప్రాంతంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న పెద్ద ముఠాను కుప్వారా జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. 17 మందిని అరెస్టు చేశారు. వీరిలో ఐదుగురు పోలీసులు కూడా ఉండటం విశేషం.
నెహ్రూ చేసిన ఈ తప్పిదాలు దేశాన్ని ఏడు దశాబ్దాలుగా వెంటాడుతున్నాయని ఆయన విమర్శలు గుప్పించారు. ఇందులోనే కశ్మీర్ ఏడు దశాబ్దాలను కోల్పోయిందని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు చేయడాన్ని గుర్తు చేస్తూ చివరికి 2019లో చరిత్ర ఓ మలుపు తిరిగి�