Home » Katrina Kaif
బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ కరోనా సోకింది. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు.
Katrina Kaif: కరోనా కారణంగా ఇన్నాళ్లూ ఇళ్లకే పరిమితమైన సెలబ్రిటీలు ఇప్పుడిప్పుడే సినిమా షూటింగ్లకు హాజరవుతున్నారు. మరికొందరు కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తున్నారు. బాలీవుడ్ ముద్దుగుమ్మ కత్రినా కైఫ్ ప్రస్తుతం మాల్దీవుల్లో సందడి చేస�
బాలీవుడ్ సినిమాలు దాదాపు పూర్తి కానున్నాయి. ఫిల్మ్ మేకర్లు, యాక్టర్లు కరోనా సమయంలో సినిమాలు పూర్తి చేయడానికి 24గంటలూ కష్టపడుతూనే ఉన్నారు. డైరక్షన్, ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్లీ కంటెంట్ ప్రొడ్యూసింగ్, ఇళ్ల నుంచే డిజిటల్ యాడ్స్ కు రెడీ చేశారు. అం�
లాక్ డౌన్ పూర్తయ్యి దేశవ్యాప్తంగా అన్లాక్ అవతుండడంతో బాలీవుడ్ తారలు ఒక్కొక్కరుగా షూటింగ్లలో పాల్గొనేందుకు వస్తున్నారు. అయితే, కరోనా మరియు లాక్డౌన్ కారణంగా, చిత్ర పరిశ్రమలో చాలా మంది బాలీవుడ్ డ్యాన్సర్లు ఆర్థిక సమస్యలను ఎదుర్కొన్నారు.
పాతదే అయినా ఓ వార్త ఇప్పుడు మీడియా అండ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్, యంగ్ హీరో విక్కీ కౌశల్ గతకొంత కాలంగా ప్రేమలో ఉన్నారని, డేటింగ్ కూడా చేస్తున్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి పలుమ�
బాలీవుడ్ లోకి 2003లో ఎంట్రీ ఇచ్చిన కత్రినా కైఫ్ సంపాదన.. 2019లో రూ.23కోట్లు. దేశంలో అత్యధికంగా రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్లలో కత్రినా ఒకరు. సినిమాలు మాత్రమే కాదు, మేకప్ బ్రాండ్ తో పాటు మరికొన్ని బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న కత్రినా 2019 �
బాలీవుడ్ అందాల తార కత్రినా కైఫ్ 37వ వసంతంలోకి అడుగుపెట్టింది. కత్రినా పుట్టిన రోజు సందర్భంగా బాలీవుడ్ తారలంతా ప్రత్యేకించి సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ చెబుతున్నారు. సినీ పరిశమ్రలో తన స్నేహితులతో పాటు శ్రేయాభిలాషులు, కో యాక్టర్లు అం
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తుంది. ఈ పేరు వినబడితే చాలు ప్రజలందరూ భయాందోళనలకు గురి అవుతున్నారు. ఈ వైరస్ వ్యాప్తిని తగ్గించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు. దాంతో సెలెబ్రిట్సీతో సహా అందరు ఇళ్లకే పరిమ
కరోనా ఎఫెక్ట్ : ఇంటి పనులు, తోట పనులతో బిజీగా గడుపుతున్న బాలీవుడ్ సెలబ్రిటీలు..
ముంబైలో శుక్రవారం(06 మార్చి 2020) ఇషా అంబానీ ఇంట్లో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. తన భర్త ఆనంద్ పిరమల్తో కలిసి హోలీ పార్టీకి బాలీవుడ్కు చెందిన నటీనటులను ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి నటి ప్రియాంక చోప్రా.. ఆమె భర్త నిక్ జోనాస్తో కలిసి పాల్గొన్నా