Home » KCR speech
తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు 2020, సెప్టెంబర్ 07వ తేదీ సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కానుంది. సభా ప్రారంభంకాగానే… మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, టీఆఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతికి సభ్యులు స�
ప్రస్తుతం కరోనా కాలం నడుస్తోంది. ప్రపంచాన్నే గడగడలాడిస్తోంది. దీనికి వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. లక్షలాది మంది పిట్టల్లా రాలిపోతున్నారు. అదే స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్న�
తెలంగాణ రాష్ట్రాన్ని కరోనా ఓ ఆట ఆడుతోంది. వైరస్ కేసులు తక్కువగా నమోదవుతుండడం..మరలా కేసులు అధికం అవుతుండడంతో ప్రజల సంతోషం ఎక్కువ సేపు నిలబడడం లేదు.
తెలంగాణాలో మళ్లీ కరోనా పంజా విసురుతోంది. గత కొద్ది రోజులుగా తగ్గుముఖం పడుతుందని అనుకుంటున్న క్రమంలో కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. 2020, ఏప్రిల్ 17వ తేదీ శుక్రవారం మరో 66 కేసులు నమోదు కావడం వైరస్ ఎంత వ్యాప్తి చెందుతుందో అర్థం అవుతోంది.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. మరిన్ని పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. అందరూ కేసులు తగ్గుముఖం పడుతాయని అనుకుంటున్న క్రమంలో కరోనా వైరస్ లక్షణాలు బయటపడుతున్నాయి. మరో 52 కొత్త కేసులు 2020, ఏప్రిల్ 14వ తేదీ మంగళవారం వెలుగు చూడడంతో ప్ర�
తెలంగాణలో.. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గినట్టే తగ్గి పెరుగుతోంది. ఈ నెల 10, 11 తేదీల్లో రోజుకు 16 చొప్పున మాత్రమే కొత్త కేసులు నమోదవడంతో.. అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక వైరస్ వ్యాప్తి ఆగినట్టేనని అందరూ భావించారు. కానీ ఆదివారం 28 కొత్త కే�
లాక్ డౌన్ పొడిగిస్తారా ? లేక ఎత్తేస్తారా ? ఒకవేళ కొన్ని ప్రాంతాల్లో ఆంక్షలు అమలు చేస్తారా ? ఇలాంటివి ఎన్నో సందేహాలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎందుకంటే..సమయం దగ్గర పడుతోంది. 21 రోజుల పాటు కేంద్రం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసి
కరోనా ఎఫెక్ట్ చాలా రంగాలపై పడుతోంది. ఈ రాకాసి మూలంగా జనజీవనం అస్తవ్యస్థమవుతోంది. వేలాది మంది మృత్యువాత పడుతున్నారు. లక్షల సంఖ్యలో ఈ వైరస్ బారిన పడుతున్నారు. దీంతో ఆర్థిక రంగం కుదేలవుతోంది. తెలంగాణ ప్రభుత్వం..దీనిపై కట్టుదిట్టమైన చర్యలు తీసు
మారదు లోకం..మారదు కాలం..దేవుడు దిగి రాని..ఏమైపోనీ..ఒక సినిమాలోని పాట…ప్రస్తుతం..తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అచ్చంగా ఇది సరిపోతుంది..ఎందుకంటే కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోంది..ప్రజలు నిబంధనలు పాటించండి, చేతులెత్తి దండం పెడుతున్నాం..అంటూ తెలుగు రాష�
తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు పాజిటివ్ కేసులు రికార్డవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. మెల్లిగా తన పంజా విసురుతోంది. 2020, మార్చి 24వ తేదీ మంగళవారం రాత్రి ఆరుగురిలో కరోనా పాజిటివ్ లక్షణాలు కనిపించాయి. దీంతో కేసుల సంఖ్య 39కి చేరుకున్నట్లైంది. ఇందుల�