Home » KCR speech
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మెల్లిమెల్లిగా విజృంభిస్తోంది. ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య పెరుగుతోంది. లెటెస్ట్గా ఈ సంఖ్య 16కు చేరుకుంది. వైరస్ లక్షణాలు ఉన్న వారిని ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ సర్కార్ అల�
‘దేశంలో విభజన తెస్తామంటే తాము ఊరుకోం..అసహన వైఖరి మంచిది కాదు..CAAపై పార్లమెంట్కు ఒకటి ఇచ్చి..బయట వేరే ఎందుకు ?..చేస్తే బాజాప్తా చేయండి..దేశంలో ఉన్న ఎంటర్ సిస్టంను పిలవండి’..అంటూ సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. CAAకు వ్యతిరేకంగా తీర్మా
కరోనా వైరస్ వ్యాపించకుండా ఉండేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. హై లెవల్ మీటింగ్ అనంతరం తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం భేటీ అయ్యింది. సుదీర్ఘంగా చర్చించిన తర్వాత మీడియా సమావేశం నిర్వహించారు. దీనికి సంబంధించిన వివ�
ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటు ఎప్పుడనే అంశంపై వైసీపీ ప్రభుత్వం ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు. అయితే ఈ అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. 2020, మార్చి 07వ తేదీ శనివారం ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. తెలంగాణలో కొ�
2020-21 వార్షిక సంవత్సర బడ్జెట్కు తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మరికొద్ది గంటల్లో శాసనసభలో బడ్జెట్ను ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది. ఆర్థిక మాంద్యం ప్రభావం కనిపించకుండా అన్ని వర్గాల వారిని సంతృప్తి పరిచేలా బడ్జెట్ ఉండబోతున్నట్లు తెల�
CAAపై చర్చ జరగాల్సిందే..రాష్ట్ర శాసనసభలో చర్చించి తీర్మానం చేద్దామన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. దేశాన్ని కుదిపేస్తున్న అంశమని, సీఏఏపై అనుమానాలున్నాయన్నారు. అంతేగాకుండా..భిన్నాభిప్రాయాలు ఉన్నాయన్నారు. రాష్ట్ర శాసనసభ సమావేశాలు కొనసాగ�
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభయ్యాయి. 2020, మార్చి 06వ తేదీ శుక్రవారం ప్రారంభమైన సభలో..తొలుత గవర్నర్ తమిళిసై ఉభయసభలనుద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు, తీసుకున్న నిర్ణయాలను వివరించారు. అందరికీ నమస్కా
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. వార్షిక బడ్జెట్ ఉండడంతో సమావేశాలు జరపాలని తాజాగా నిర్ణయం తీసుకుంది. 2020, మార్చి 06వ తేదీ నుంచి స్టార్ట్ కానున్నాయి. ఈ సమావేశాలు మార్చి 25వ తేదీ వరకు నిర్వహించాలని
ఆర్టీసీ సమ్మె 20వ రోజుకు చేరుకుంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం..తదితర డిమాండ్లతో అక్టోబర్ 05వ తేదీ నుంచి కార్మికులు సమ్మెలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రత్యామ్నాయ ఏర్�
వచ్చే మూడు టర్మ్లు తెలంగాణ రాష్ట్రంలో TRSదే అధికారం అన్నారు సీఎం కేసీఆర్. ఇది ఎవరూ ఆపలేరని ఖరాఖండిగా చెప్పారు. కేసీఆర్ దిగిపోతడు..కేటీఆర్ అవుతారని ప్రచారం చేశారని తెలిపారు. సెప్టెంబర్ 15వ తేదీ ఆదివారం తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో సీఎ�