Home » KCR
అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్.. కేసులకు భయపడి తెలంగాణ సీఎం కేసీఆర్ కు సరెండర్ అయ్యారని ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపించారు. 2013లో బెయిల్ కోసం జగన్.. సోనియా కాళ్లు పట్టుకున్నారని అన్నారు. జగన్ అవినీతి తెలంగాణ ప్రభుత్వానికి కనపడదా అన�
కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ బుజ్జగించినా తగ్గలేదు. రేవంత్ రెడ్డి రాయబారం ఫలించలేదు. మాజీ హోంమంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తన నిర్ణయం మార్చుకోలేదు.
ఏపీలోని ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొందరు ఆడ రౌడీలను తయారుచేసి తెలుగుదేశం మీదకు వదులుతుందంటూ టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి విమర్శించారు. పేరు ప్రస్తావించకుండా రోజాను ఆడరౌడీ అనే కోణంలో ఆమె వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు మీ�
తెలంగాణలో 16 ఎంపీలను గెలిపించాల్సిన ఎమ్మెల్యేలపైనే ఉందని ముఖ్యమంత్రి కేసిఆర్ వారికి స్పష్టం చేశారు. లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్యేలతో మాట్లాడిన కేసిఆర్.. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్కు పెద్దగా బలం లేదని, అయినా కూడా అలసత్వం వ�
అమరావతి: మార్చి 15వరకు ఓటర్లు అప్రమత్తంగా ఉండాలని, ఓటుని జాగ్రత్తగా కాపాడుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు హెచ్చరించారు. దేశంలోని బందిపోటు దొంగలంతా ఏపీకి వచ్చారని, ఓట్లు తొలగించడానికి కుట్రలు పన్నారని చంద్రబాబు ఆరోపించారు. ఓటుపై అనుమానాలు వ్యక్�
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. మంగళవారం(మార్చి 12) ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్నాయి. అసెంబ్లీ కమిటీ హాల్ వన్లో పోలింగ్ కోసం
అసెంబ్లీ ఎన్నికలు.. పంచాయతీ పోరులో ఘన విజయం సాధించిన జోష్తో లోక్సభ ఎన్నికలకు సిద్ధమవుతోంది టీఆర్ఎస్. 16 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు గులాబీ బాస్ కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. 2019 మార్చి 17వ తేదీని సెంటిమెంట్గా భా
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం(మార్చి 12) జరిగే ఎన్నికలను బాయ్కాట్ చేస్తున్నామంటూ సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. టీఆర్ఎస్ తీరుకు నిరసనగానే ఎన్నికలను బాయ్ కాట్ చేస్తున్నామని పీస
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికలను బాయ్ కాట్ చేసింది. ఈ మేరకు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. సంఖ్యాపరంగా
తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్కు ఓటు వేస్తే, మోడీకి వేసినట్లే అని కాంగ్రెస్ నేత విజయశాంతి విమర్శించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన తప్పును మళ్లీ చేయవద్దు అంటూ ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం శంషాబాద్లో కాంగ్రెస్ నిర్వహించిన బహిరంగ