KCR

    అమరవీరులకు నివాళులర్పించిన సీఎం కేసీఆర్

    January 17, 2019 / 05:43 AM IST

    తెలంగాణ సీఎం కేసీఆర్ గన్ పార్కులో అమరవీరులకు నివాళులర్పించారు. ఈ రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న సందర్భంగా అమరవీరులకు నివాళుర్పించిన అనంతరం కేసీఆర్ అసెంబ్లీకి బయలు దేరారు. హోం మంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అమర

    సభకు వేళాయెరా : 32ఏళ్ల తర్వాత అసెంబ్లీకి కొత్త సొబగులు

    January 17, 2019 / 05:02 AM IST

    తెలంగాణ శాసనసభ ఇవాళ కొలువుదీరనుంది. ఉదయం 11.30కు సమావేశాలు ప్రారంభం అవుతాయి. ఈరోజు సభలో సీఎంతోపాటు సభ్యులంతా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

    ఫెడరల్ ఫ్రంట్ లో జగన్

    January 17, 2019 / 03:57 AM IST

    జగన్ చాలా పెద్ద తప్పు చేశారు:గంటా వ్యాఖ్యలు

    January 16, 2019 / 03:59 PM IST

    విశాఖపట్నం: 2019 ఎన్నికలకు ముందు జగన్ అతి పెద్ద తప్పు చేశారని,మొదటి నుంచి సెల్ఫ్ గోల్స్ వేసుకోవడం జగన్ కు అలవాటు మారిందని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. బుధవారం జగన్ కేటీఆర్ భేటీ పై ఆయన మాట్లాడుతూ.. జగన్ సెల్ఫ్ గోల్ నుంచి బయటపడే అవకాశమే లేదన�

    ముగ్గురు మోడీలు ఒక్కటయ్యారు:లోకేష్ ట్వీట్లు 

    January 16, 2019 / 03:03 PM IST

    హైదరాబాద్: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం వైసీపీ అధినేత జగన్ ను కలవటం పై ఒక్కోరో ఒక్కో రీతిలో స్పందిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈరోజు  ఇదే హాట్ టాపిక్ అయ్యింది. వీరి కలయికపై ఏపీ మంత్రులు తలో రీతిగా స్పందించగా సీ�

    బాబు, జగన్ పార్టీలకు డిపాజిట్లు రావు: కేఏపాల్

    January 16, 2019 / 02:25 PM IST

    ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ, గత నెలరోజులుగా ప్రెస్ మీట్లు పెట్టి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలపై వ్యాఖ్యలు చేస్తున్న క్రైస్తవ మతబోధకుడు కేఏపాల్ తాజాగా బుధవారం విజయవాడలో జరిగిన ప్రెస్ మీట్ లో బాబు, జగన్ పార్టీలకు వచ్చే ఎన్నికల్లో

    జగన్ – కేటీఆర్ భేటీ : టీఆర్ఎస్‌తో పొత్తు ఉండదు – అంబటి…

    January 16, 2019 / 10:57 AM IST

    హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్…టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీలపై టీడీపీ నేతలు శోకాలు ఎందుకు పెడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత అంబటి రాంబాబు సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రాల ప్రయోజనాలు..హక్కుల పరిరక్షణ కోసం ఇరు ప

    ”టోల్” తీస్తున్నారు : ప్రభుత్వం వద్దన్నా టోల్ ఫీ వసూళ్లు

    January 16, 2019 / 06:41 AM IST

    ప్రభుత్వం ఆదేశించినా పట్టించుకోవడం లేదు. స్వయంగా సీఎంయే చెప్పినా డోంట్ కేర్ అంటున్నారు. వాహనదారుల ముక్కుపిండి ఛార్జీలు వసూలు చేస్తున్నారు. టోల్ ఫీజు చెల్లించాకే ముందుకు వదులుతున్నారు.

    మోడీ పోతేనే ఏపీ కి న్యాయం: ముగ్గురు మోడీలు అడ్డుపడుతున్నారు

    January 15, 2019 / 12:48 PM IST

    చిత్తూరు: కేంద్రంలో ఎన్డీయేకి ప్రత్యామ్నాయంగా కూటనిని సిధ్ధంచేస్తున్నామని చంద్రబాబు నాయుడు తెలిపారు. సంక్రాంతి పండుగకు స్వగ్రామం నారావారి పల్లెకు వచ్చిన ఆయన మంగళవారం  జరిగిన విలేరుల సమావేశంలో మాట్లాడుతూ …వచ్చే ఎన్నికల్లో బీజీప

    ఎస్.పీ, బీఎస్పీ కలయిక: గులాబీదళంలో ఉత్సాహం

    January 13, 2019 / 11:38 AM IST

                జాతీయ పార్టీలైన బిజెపి, కాంగ్రెస్ పార్టీల‌కు వ్య‌తిరేకంగా తెర‌పైకి వ‌స్తున్న ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ కు కొత్త జోష్ వ‌చ్చింది. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల‌కు ముందు ఆరెండు పార్టీల‌కు దూరంగా ఉండేందుకు ఉత్త‌రాదిన ఉన్న  ప్రధాన పార్టీలు నిర�

10TV Telugu News