Home » KCR
పవన్ ఎన్డీయేలో ఉంటే మాకేంటి? చంద్రబాబు తొత్తుగా ఉంటే మాకేంటి..? పవన్ ఎన్డీయేలో ఉండటం వల్ల రాష్ట్రానికి పావలా ఉపయోగం ఉందా..? Perni Nani
ఎమ్మెల్సీ కవిత కూడా తండ్రి బాటలోనే పయనిస్తున్నారని రఘునందన్ రావు అన్నారు.
బీఆర్ఎస్ నాయకులకు సవాల్ విసిరిన రాజాసింగ్
కాంగ్రెస్తో కలిసి వచ్చే భావ సారూప్యత కలిగిన వారితో చర్చలు జరుపుతామన్నారు. బీఎస్పీతో కూడా మాట్లాడుతున్నామని చెప్పారు.
నియంత కేసీఆర్ దీనికి పూర్తి బాధ్యత వహించాలని, నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
చిత్తశుద్ధి ఉంటే నేరుగా ప్రభుత్వ నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. వేములవాడ రాజన్నకు ఏటా రూ.100 కోట్ల చొప్పున రూ.400 కోట్లు ఇస్తానని చెప్పి దేవుడికే శఠ గోపం పెట్టారని ఎద్దేవా చేశారు.
ఆర్భాటం కోసమే కేసీఆర్ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభించారని విమర్శించారు. కేసీఆర్, కిషన్ రెడ్డి వేర్వేరు కాదని ఇద్దరూ ఒక్కటేనని చెప్పారు. ఒక్కొక్కరుగా ఎదుర్కోలేకనే బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం మూకుమ్మడిగా కాంగ్రెస్ పై దాడికి దిగుతున్న�
అడ్డంకులను ఎదుర్కొని కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసుకున్నామని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర సాధనతోనే అభివృద్ధి సాధ్యమైందన్నారు. తెలంగాణ వాటాల మేరకు 3 ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టామని తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ సీఎం కేసీఆర్ లేఖ రాశారు. తెలంగాణ అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులను పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలి అని కోరుతు లేఖ రాశారు.
నేను కూడా బైపిసి స్టూడెంట్ నే. మా అమ్మ నన్ను డాక్టర్ చేయాలనుకుంది..మా నాన్న నేను ఐఏఎస్ ఆఫీసర్ అవ్వలనుకున్నారు.నాకు అప్పుడు ఎంసెట్ లో 1600 ర్యాంక్ వచ్చింది.. కానీ నాకు డాక్టర్ సీట్ రాలేదు.