Home » KCR
బంగారు తునకపై 5 లక్షల కోట్ల రూపాయల అప్పుల కుప్ప చేసి పెట్టిన శక్తులు మీరేనని అన్నారు.
ఆత్మహత్య చేసుకున్న రవీందర్ కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం చెల్లించి, అతని భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కేసీఆర్ ను డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు.
కాంగ్రెస్ లో ఉన్నవారు అందరూ కేసీఆర్ కోవర్టులేనని పేర్కొన్నారు. షర్మిల ప్యాకేజీ కోసం కాంగ్రెస్ పార్టీ లోకి వచ్చిందని ఆరోపించారు. బీసీలకు కేసీఆర్, కాంగ్రెస్, బీజేపీ అన్యాయం చేసిందని విమర్శించారు.
రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఎందుకు ఆగనట్లు? భరోసా పాలనైతే రోజుకు నలుగురు బలవన్మరణాలకు ఎందుకు పాల్పడుతున్నట్లు? అన్నారు.
భారత పోరాట చరిత్రను నేటి తరానికి తెలిసే విధంగా వజ్రోత్సవ వేడుకలు నిర్వహించామని పేర్కొన్నారు. రాజ్ గురు, భగత్ సింగ్, సుఖదేవ్, సుభాష్ చంద్రబోస్ వీరత్వం నేటి తరానికి స్ఫూర్తిగా ఉండాలన్నారు.
బీఆర్ఎస్ కారు స్టీరింగ్ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేతుల్లో ఉందని అన్నారు.
కాంగ్రెస్ పార్టీలో తమ వాళ్లు ఉన్నారని స్వయంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే చెప్తున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రకటించిన టికెట్లలో సగం మందికి బీ ఫామ్ లు రావన్నారు.
ఇక్కడ ఒక చిత్రం ఏంటంటే.. తన అల్లుడు క్రిశాంక్ టికెట్ ఆశిస్తున్న కంట్మోనెంట్ స్థానం నుంచే సర్వే కూడా టికెట్ ఆశిస్తున్నారు. గతంలో ఆయన ఆ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం అదే నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్నారు
కేసీఆర్ పై ఉమ్మడి అభ్యర్థిని పోటీకి దింపితే బాగుంటుందని గద్దర్ ఆలోచన చేశారని తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్ వేర్వేరు కాదని రెండూ ఒకటేనని పేర్కొన్నారు.
రెండు రోజులుగా పాత్రికేయ మిత్రులు, మీడియాలో వస్తున్న వార్తల ప్రసారాలపై అడుగుతున్న ప్రశ్నలకు తన సమాధానం ఇదేనని ట్విటర్ వేదికగా విజయశాంతి స్పష్టం చేశారు. బీజేపీ కార్యకర్తలు ఎవరైనా పార్టీ ఆదేశాలను పాటించడం మాత్రమే తమ విధానమని చెప్పారు.