Home » KCR
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ముఖ్య నేత రాహుల్ గాంధీ తెలంగాణకు రానున్నారు. రేపు (శుక్రవారం) ఇరు నేతలు తెలంగాణలో జరిగే ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు
సహాయక చర్యలు చేస్తుండగానే కొండ చరియలు విరిగిపడుతున్నాయి. ఇంకా కొంతమంది కార్మికులు సొరంగంలోనే ఉన్నారు. కాగా వారికి పైప్ లైన్ ద్వారా ఆహారాన్ని పంపిస్తున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జాతీయ నేతల పర్యటనలు మళ్లీ జోరందుకున్నాయి. రేపు (శుక్రవారం) రాహుల్ గాంధీ రాష్ట్రంలో పర్యటించనుండగా.. ఎల్లుండి (శనివారం) కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇక్కడికి రానున్నారు
ఉచిత విద్యుత్పై కేసీఆర్కు రేవంత్ సవాల్
24 గంటలు మంచినీరు అందిస్తాం
కాంగ్రెస్ కు ఓటు వేస్తే కేసీఆర్ కు ఓటు వేసినట్టేనని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ పేర్కొన్నారు. తెలంగాణలో పోటీ చేయాలా లేదా అనేది అక్టోబర్ 10వ తేదీన నిర్ణయించి చెబుతానని తెలిపారు.
రాష్ట్రాన్ని రూ.4 లక్షల కోట్ల అప్పుల్లో నెట్టి దివాలా తీయించారని విమర్శించారు. కోటి ఎకరాల మాగానికి సాగునీరని పనికి రాని ప్రాజెక్ట్ కట్టి లక్ష కోట్ల రూపాయలు కాజేసిన దోపిడీదారులు అన్నారు.
ఢిల్లీ దొరలకు, తెలంగాణ ప్రజలకు మధ్య యుద్ధం జరుగుతోందన్నారు. హైదరాబాద్ రాష్ట్రం ఆంధ్రాలో కలవకుండా సిటీ కాలేజీలో ఆందోళన చేస్తుంటే ఐదుగురిని కాల్చి చంపిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని అన్నారు.
హ్యాట్రిక్ రేసులో ఉన్న తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ తిరుమలగిరిలో తుంగతుర్తి సమర శంఖారావం పేరుతో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్న కిషోర్ ఈ సభ ద్వారా మరింత నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారని ధీమాగా ఉన్�
మాస్టర్ ప్లాన్ రద్దు చేయకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. మాస్టర్ ప్లాన్ ను రద్దు చేశాకే కేసీఆర్ కామారెడ్డికి రావాలని రైతులు అంటున్నారు.