Home » KCR
తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన నాయకత్వంలోని భారత్ రాష్ట్ర సమితి ఓటమి పాలైంది. కాంగ్రెస్ పార్టీ 60కి పైగా స్థానాల్లో విజయం సాధించింది. దీంతో ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది.
తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన నాయకత్వంలోని భారత్ రాష్ట్ర సమితి ఓటమి పాలైంది. కాంగ్రెస్ పార్టీ 60కి పైగా స్థానాల్లో విజయం సాధించింది. దీంతో ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది.
నాటి ఉద్యమ చైతన్యాన్ని మరోసారి గుర్తుకు తెచ్చుకుందామని పార్టీ శ్రేణులకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వం కోసం దీక్షా దివస్ స్ఫూర్తిగా పునరంకింతమవ్వాలని అన్నారు.
తెలంగాణలో అధికారంలోకి వస్తే మొదటి మంత్రివర్గంలోనే 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పారు. రెండు లక్షల వరకు ఏక కాలంలో రైతుల రుణాలు మాఫీ చేస్తామని పేర్కొన్నారు.
2016లో దుబ్బాకకు రెవెన్యూ డివిజన్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఊరుకో సామెత, నాటకం ఆడుతున్నాడని విమర్శించారు.
తెలంగాణలో కారు టైర్ పంక్ఛరైందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలు ఒక్కటయ్యాయని ఆరోపించారు.
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో స్థానిక ప్రజాప్రతినిధులు పడుతున్న అవస్థలు, వారికి జరిగిన అవమానాలు తనకు తెలుసన్నారు. ప్రజాక్షేత్రంలో స్థానిక ప్రజాప్రతినిధులను కేసీఆర్ పురుగుల కంటే హీనంగా చూశారని పేర్కొన్నారు.
బాన్సువాడ పబ్లిక్ మీటింగ్ లో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కొత్త ప్రభాకర్ రెడ్డి దాడి ఘటనపై స్పందిస్తూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమే అంటూ స్పష్టం చేసింది.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోపే, 2 లక్షల నియామకాలను పూర్తి చేసి యువతకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని తెలిపారు.
తెలంగాణ కోసం కలలు కన్న స్వప్నాన్ని కాంగ్రెస్ అధికరంలోకి రాగానే నెరవేరుస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. లక్షలాది మంది యువకులు తెలంగాణలో పోరాడారని కొనియాడారు