Home » KCR
2018 ఎన్నికల్లో పొంగులేటి బీఆర్ఎస్ లో ఉండి ఎన్ని గెలిపించారని ప్రశ్నించారు. గతం కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
అప్పట్లో పార్లమెంటులో పెప్పర్ స్ప్రే కొట్టే స్థాయికి దిగజారారని కేసీఆర్ అన్నారు.
హైదరాబాద్ గురించి కాకుండా తెలంగాణలోని మిగతా ప్రాంతాల గురించి కేసీఆర్ మాట్లాడాలని విమర్శించారు.
45 ఎకరాల విస్తీర్ణంలో 1432.50 కోట్ల రూపాయల వ్యయంతో ఒకే చోట 15, 600 ఇళ్ల నిర్మాణం చేశారు. జీ+9 నుంచి జీ+10, జీ+11 అంతస్తుల వరకు టౌన్ షిప్ నిర్మాణం చేశారు.
BRS నుంచి అందుకే వచ్చేశా..!
కేసీఆర్ కుటుంబానికి తప్ప ఎవరికి మేలు జరగలేదు
కొత్తగా ఏర్పాటు చేయనున్న రైస్ మిల్లులకు అనుసంధానంగా రైస్ బ్రౌన్ ఆయిల్ ఉత్పత్తి చేసే మిల్లులు ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు.
CM KCR: రైతులకు కేసీఆర్ గుడ్ న్యూస్
రాష్ట్రంలో ఇప్పుడు నీటి సమస్య లేదని తెలిపారు. అందుకు కారణం...
కాంగ్రెస్ పార్టీకి అదరణ లేదన్నారు. కేంద్రం నుంచి తెలంగాణకి రూ. లక్షల కోట్ల నిధులు ఇచ్చామని తెలిపారు.