Home » KCR
మీ తండ్రి కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల రూపాయల స్కాం, మీ చెల్లి కవిత లిక్కర్ స్కాం చేశారంటూ షర్మిల విమర్శించారు.
కొమురంభీ అసిఫాబాద్ వేదికగా సీఎం కేసీఆర్ పోడు పట్టాల పంపిణీని ఇవాళ లాంఛనంగా ప్రారంభించనున్నారు. సీఎం ప్రారంభించగానే రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పోడు పట్టాలను గిరిజనులకు పంపిణీ చేస్తారు.
తమ కంటే మంచి ప్రభుత్వం ఏ రాష్ట్రంలో ఉందో చూపిస్తే రాజకీయాలను వదిలేస్తానని సవాలు విసిరారు.
ప్రగతి భవన్ ను తాగి, తినటానికి మాత్రమే కేసీఆర్ ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. సీఎం ప్రజలకు అందుబాటులో ఉండటం లేదు కాబట్టే ప్రజలు రాజ్ భవన్ వైపు చూస్తున్నారని తెలిపారు.
అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామని అన్నారు. జులై 2న ఆ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు.
నియోజక వర్గానికి 11 వందల మంది అంటే.. ఒక్కో ఎమ్మెల్యే సగం కమీషన్లు తీసుకుంటున్నా రూ.55 కోట్లు. 100 నియోజక వర్గాల లెక్కలు కడితే రూ.6 వేల కోట్లని షర్మిల అన్నారు.
ఐటీ దాడుల్లో పట్టుకున్న ఆస్తులను విడిపించుకోవడానికి కేసీఆర్ మోదీకి లొంగిపోయారని విమర్శించారు. ఢిల్లీ చుట్టూ ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేసినా తెలంగాణ గల్లీల్లో కేసీఆర్ ను ఎవరూ నమ్మరని స్పష్టం చేశారు.
ప్రతిపక్షాలను ఏకం చేస్తానని చెప్పిన కేసీఆర్.. విపక్షాల మీటింగ్ కు ఎందుకు దూరంగా ఉన్నారని ప్రశ్నించారు. లిక్కర్ స్కాంలో ఉన్న కవిత ఎందుకు అరెస్ట్ కాలేదో చెప్పాలన్నారు.
పలు కారణాల వల్ల ఈ కార్యక్రమాన్ని ఈ నెల 30కి వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారికంగా ప్రకటన వచ్చింది.
బీజేపీ ముఖ్యమంత్రులు నెలల తరబడి ఎదురుచూస్తున్నా దొరకని అమిత్ షా అపాయింట్మెంట్ గాలికంటే వేగంగా కేటీఆర్ కు దొరుకుతుందని చెప్పారు.