KEJRIWAL

    ఇక వాడేసుకోండి….ఢిల్లీలో ఫ్రీ వైఫై

    December 4, 2019 / 03:54 PM IST

    త్వరలో ఎన్నికలు జరగనున్న ఢిల్లీలో ప్రజలకు మరో బంపరాఫర్ ప్రకటించింది ఆప్ సర్కార్. గత నెలలో బస్సుల్లో మహిళలు టిక్కెట్లు లేకుండా ప్రయానం చేసే విధానానన్ని అమల్లోకి తెచ్చిన కేజ్రీవాల్ సర్కార్ ఇప్పుడు ఢిల్లీ ప్రజలకు ఉచిత వైఫై అందిస్తామంటోంది. �

    ఢిల్లీలో ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం

    November 1, 2019 / 05:22 AM IST

    ఢిల్లీలో వాయుకాలుష్యం తీవ్రస్థాయికి పెరిగింది. వాయు కాలుష్యస్థాయి మరింత పెరిగి..గాలి నాణ్యత మరింత క్షీణించింది. దీంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి నుంచి బయటకు రావాలంటే ప్రజలు భయపడుతున్నారు. ఇవాళ(నవంబర్-1,2019)ఢిల్లీలోని ఇండియా గేట్,�

    ఇవాళ్టి నుంచే అమలు : ఢిల్లీ బస్సుల్లో మహిళలకు నో టిక్కెట్

    October 29, 2019 / 04:56 AM IST

    దేశరాజధానిలో మహిళల కోసం కేజ్రీవాల్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఫ్రీ రైడ్ స్కీమ్ ఇవాళ(అక్టోబర్-29,2019)నుంచి అమలులోకి వచ్చింది. ఢిల్లీ మహిళలు ఇకపై DTC(ఢిల్లీ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్),క్లస్టర్ బస్సులలో ఉచితంగా ప్రయాణించవచ్చని ఆప్ ప్రభుత్వం నోటిఫికే

    యూరప్ దేశాల్లో మాదిరిగా…ఢిల్లీ రోడ్లు రీడిజైన్ కు సీఎం ఆదేశం

    October 22, 2019 / 02:02 PM IST

    ఢిల్లీలోని అన్నీ రోడ్లను రీడిజైన్ చేయనున్నట్లు సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణలతో దూరంలో కంటికి కనిపించేటట్లుగా పీడబ్యూడీ మేనేజ్ చేస్తున్న ఢిల్లీ రోడ్లను మార్చనున్నట్లు ఆయన తెలిపారు. పైలెట్ బేసిస్ కింద 45కిలోమీటర్లు �

    బస్సుల్లో మహిళల రక్షణ కోసం 6వేల మంది పోలీసులు

    September 28, 2019 / 07:38 AM IST

    మహిళ కోసం సీఎం కేజ్రీవాల్ ప్రభుత్వం మరో వినూత్న నిర్ణయం తీసుకుంది. మహిళల రక్షణకు 5,500 మంది మార్షల్స్ ను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం ఢిల్లీ నగరంలో ప్రయాణించే బస్సుల్లో మాజీ హోంగార్డులను మార్షల్స్ గా నియమించనున్నామని..సీఎం క

    కేజ్రీవాల్ ఇంటి ముందు బీజేపీ కార్యకర్తల ఆందోళన

    September 26, 2019 / 11:55 AM IST

    త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఢిల్లీలో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగింది.  ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ ఆ పార్టీ ఇవాళ తీవ్ర ఆందోళన చేపట్టింది. బీజేపీ పూర్వాంచల్ మోర్చా 

    కేజ్రీవాల్ మానసిక స్థితి సరిగా లేదు…ఢిల్లీ బీజేపీ చీఫ్

    September 25, 2019 / 10:20 AM IST

     NRC(నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్)విషయంలో సీఎం కేజ్రీవాల్ చేసిన కామెంట్స్ పై ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ ఘాటుగా స్పందించారు. కేజ్రీవాల్ వ్యాఖ్యలను మనోజ్ తివారీ తప్పుబట్టారు. దేశ రాజధానిలో కనుక NRC నిర్వహిస్తే మొట్టమొదటిగా బీహార్ లో �

    గెట్ అవుట్ ఫ్రమ్ ఢిల్లీ : బీజేపీ చీఫ్ పై కేజ్రీవాల్ ఆగ్రహం

    September 25, 2019 / 09:32 AM IST

    ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ ఢిల్లీ వదిలి వెళ్లాలన్నారు సీఎం కేజ్రీవాల్. దేశ రాజధానిలో కనుక NRC(నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్)నిర్వహిస్తే మొట్టమొదటిగా బీహార్ లో పుట్టిన మనోజ్ తివారీ ఢిల్లీ వదిలి వెళ్లాల్సిన అవసరముందన్నారు. అస్సాంలో జరిగ

    కేజ్రీవాల్ కు 6కోట్ల లంచం…ఆప్ అభ్యర్థి కుమారుడు సంచలన ఆరోపణలు

    May 11, 2019 / 03:18 PM IST

    ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్‌)పై ఓ వ్య‌క్తి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశాడు.ఢిల్లీలోని ఏడు లోక్ సభ స్థానాలకు ఆరోదశలో భాగంగా ఆదివారం(మే-12,2019) పోలింగ్ జరగనుంది.ఈ సమయంలో వెస్ట్ ఢిల్లీ ఎంపీ సీటు కోసం త‌న తండ్రి రూ.6కోట్లను చెల్లించార‌ని.. ఆప్ త‌ర‌ఫున పోటీ చేస్తున్�

    అమిత్ షా హోంమంత్రి అవడం ఖాయం

    May 11, 2019 / 09:41 AM IST

    నరేంద్రమోడీ ఆధ్వర్యంలో ఎన్డీయే మరోసారి అధికారంలోకి వస్తే బీజేపీ చీఫ్ అమిత్ షా హోంమంత్రి అవుతారని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జోస్యం చెప్పారు.ఓటర్లు తమ ఓటు వేసే ముందు ఆలోచించుకుని ఓటు వేయాలని కేజ్రీవాల్ కోరారు. అమిత్ షా హోంమంత్రి అయితే �

10TV Telugu News