Home » kerala
అతడికి పెట్టిన మటన్ ను తీసుకెళ్లి చెత్తకుప్పలో పడేశాడు.
ట్రాఫిక్ చలాన్లు విధించే తీరే మారిపోనుంది. దేశంలోనే మొట్ట మొదటిసారిగా.. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఎనేబుల్డ్ కెమెరాలను ఉపయోగించి.. ట్రాఫిక్ చలాన్లు విధించబోతున్నారు కేరళ పోలీసులు.
అనేక దేవాలయాల్లో ఆరెస్సెస్ శాఖలు జరుగుతున్నాయి. కవాతులు చేస్తున్నారు. అందుకే మేము ఈ ఆదేశాలను జారీ చేశాము. దేవాలయాలు ఉన్నది భక్తుల కోసం. వారికి ఎటువంటి అసౌకర్యం కలుగకూడదు. బోర్డు వైఖరి ఇదే. మేము ఏ దేవాలయంలోనూ ఎటువంటి దర్యాప్తును నిర్వహించలేద
ఈ వాస్తవాలు తెలిస్తే వయనాడ్ నుంచి కూడా ప్రజలు ఆయనను పంపిస్తారని స్మృతి అన్నారు. తాను ఢిల్లీలో ఉన్నా అమేథీలో ఉన్నా వాయనాడ్ గురించి చాలా ఆందోళన చెందుతున్నానని అన్నా ఆమె.. అక్కడి 250 అంగన్వాడీలను 'సాక్షం' (సామర్థ్యం గల) అంగన్వాడీలుగా మార్చాలని న
బాలికను పరీక్షించేందుకు 15 మందితో ఏర్పాటు చేసిన మెడికల్ బోర్డు పరిశీలించిన అనంతరం 32 వారాలకు పైగా గర్భం దాల్చడం వల్ల మానసిక ఆరోగ్యానికి తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని నివేదిక సమర్పించింది. ఈ నివేదిక ఆధారంగా జస్టిస్ జియాద్ రెహమాన్తో కూడి�
తనతో సహజీవనం చేస్తున్న లేడీని గొంతు కోసి చంపేశాడు. ఏమీ ఎరగనట్లు బిహేవ్ చేశాడు. తను తీసుకున్న గోతిలో తనే పడ్డట్లు గూగుల్ సెర్చ్ హిస్టరీ అతడిని పట్టించింది. ఇంతకీ ఈ మిస్టరీ ఎలా వీడింది..
తరచూ మొబైల్ ఫోన్లు పేలిన ఘటనలు వింటూ ఉంటాము. కేరళలో ఓ పెద్దాయన టీ తాగుతుండగా జేబులో ఉన్న సెల్ ఫోన్ పేలిపోయింది. అదృష్టవశాత్తు చిన్న గాయాలతో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.
పాకిస్థాన్ పౌరుడిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. పట్టుబడ్డ డ్రగ్స్ తో పాకిస్థాన్ కు ఉన్న సంబంధాలపై వివిధ దర్యాప్తు ఏజెన్సీలు విచారణ జరుపుతాయని ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సంజయ్ కుమార్ సింగ్ పేర్కొన్నారు.
ఆఫ్ఘానిస్తాన్ నుంచి కేరళ తీరం ద్వారా శ్రీలంకకు డ్రగ్స్ తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. మొత్తం మూడు పడవల్లో డ్రగ్స్ తరలిస్తుండగా రెండు పడవలు తప్పించుకున్నాయి.
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో డ్రోన్ నిఘా వ్యవస్థను కలిగిన దేశంలోనే మొదటిదిగా కేరళ నిలిచింది.