Home » kerala
ఎన్నో వివాదాలు మధ్య రిలీజ్ అయ్యి థియేటర్ లో కాసులు వర్షం కురిపిస్తున్న ‘ది కేరళ స్టోరీ’.. ఏ ఓటిటిలో ప్రసారం కానుంది తెలుసా?
చికిత్స చేయించుకోవటానికి వచ్చిన ఓ రోగి మహిళా డాక్టర్ పై కత్తితో దాడి పాల్పడ్డాడు. కత్తెరతో పొడిచి చంపాడు.
Kerala Boat Capsizes : కేరళలో ఘోర ప్రమాదం.. టూరిస్ట్ బోటు బోల్తా, 20మంది మృతి
Kerala Boat Capsizes : మలప్పురం జిల్లా తానూరు బీచ్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం సమయంలో బోటులో 30మంది ప్రయాణికులు ఉన్నారు.
Road Accident : రోడ్డుపై వేగంగా వెళ్తున్న నల్ల రంగు SUV కారు అదుపు తప్పింది. అంతే.. ఎదురుగా వస్తున్న ఒక కారుని(వ్యాగనార్), రెండు స్కూటర్లను బలంగా ఢీకొట్టింది.
ది కేరళ స్టోరీ ట్రైలర్ దేశవ్యాప్తంగా వైరల్ గా మారింది. ఈ ట్రైలర్ లో దాదాపు ఇప్పటికే 32000 మంది అమ్మాయిలు కేరళలో కనిపించకుండా పోయారని అన్నారు. తాజాగా ది కేరళ స్టోరీ విమర్శలపై హీరోయిన్ అదా శర్మ, డైరెక్టర్ సుదీప్తో సేన్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు.
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉద్దేశపూర్వకంగానే ఇలా చేశారని భారతీయ జనతా పార్టీ నేతలు విమర్శలు గుప్పించారు. పార్టీల మధ్య వైరాన్ని ప్రజా రవాణా మీద చూపించవద్దంటూ ఇతర విపక్ష పార్టీలు విమర్శించాయి. ఇక ఈ పోస్టర్లను గమనించిన రైల్వే ప్రొటెక్షన్ ఫ�
Mobile Phone Explodes : సెల్ ఫోన్ ఓ చిన్నారిని బలితీసుకుంది. తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చింది. సెల్ ఫోన్ పేలి ఆదిత్యశ్రీ అనే చిన్నారి మరణించింది.
రాష్ట్రంలో పర్యాటకానికి మరింత ప్రోత్సాహం కలిగించేలా వాటర్ మెట్రోను ప్రధాని మోదీ ప్రారంభించారు.
Ice Cream: ఐస్ క్రీమ్ తిని 12ఏళ్ల బాలుడు చనిపోయిన షాకింగ్ ఘటన కేరళ రాష్ట్రంలో జరిగింది. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. ఐస్ క్రీమ్ తిని బాలుడు చనిపోవడం ఏంటి? అని అంతా షాక్ అయ్యారు.