Home » kerala
వారి కష్టం గట్టెక్కింది. రెక్కాడితేనే గానా డొక్కాడని నిరుపేద మహిళలను లాటరీ టికెట్ రూపంలో అదృష్టం వరించింది. ధైర్య లక్ష్మిని నమ్ముకుని రూ.25లుఅప్పుచేసి మరీ లాటరీ టికెట్ కొన్న శ్రామిక మహిళ అదృష్టం ఫలించింది. రూ.10కోట్ల లాటరీ గెలుచుకున్నారు.
భారీ వర్షాల కారణంగా రానున్న రెండు రోజుల పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు ఐఎండి రెడ్ అలర్ట్ ప్రకటించింది. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో 24 గంటల్లో 40 సెంటి మీటర్ల వర్షపాతం నమోదు అయింది.
12 సార్లు ఎమ్మెల్యేగా గెలుపు. రెండుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన ఘనత. ఐక్య రాజ్యసమితి నుంచి ప్రజాసేవకు అవార్డు పొందిని భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రిగా పేరు.ఇటువంటి ఎన్నో ప్రత్యేకతలు కలిగిన రాజకీయ నేత కేరళ మాజీ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ.
కేరళ మాజీ సీఎం ఉమెన్ చాందీ కన్నుమూత
రూ. కోటి లాటరీ గెలిచిన వ్యక్తికి పోలీసులు అండగా నిలబడ్డారు. లాటరీ గెలిచిన వ్యక్తి కోసం పోలీసులు ఏం చేశారంటే..
నందిని ఈ సంవత్సరం కొచ్చిలోని మామల్లపురంలో తన పార్లర్లను ప్రారంభించింది. సమీప భవిష్యత్తులో ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించాలని యోచిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక కేరళలో నందిని ఉనికిని కేరళ కో ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ సైతం వ్యతిర
మావుంకల్తో సంబంధాలు ఉన్నట్లు ఆయన అంగీకరించారు. కానీ, పోలీసులు తనపై నమోదు చేసిన కేసులతో తనకు సంబంధం లేదని తేల్చి చెప్పారు. ఇదిలావుండగా, కేరళలోని కాంగ్రెస్ సీనియర్ నాయకులు సుధాకరన్ అరెస్టుపై మండిపడ్డారు. ఇది రాజకీయ కుట్రగా వారు అభివర్ణించా�
అయితే, ఆ కోర్టు తీర్పుపై తనకు నమ్మకం లేదని వ్యక్తి కేరళ హైకోర్టును ఆశ్రయించాడు. దీంతో హైకోర్టు వారి కేసును ఫ్యామిలీ కోర్టుకు బదిలీ చేసింది. ఈ నేపథ్యంలో బుధవారం కోర్టు కేసు విచారణ చేపట్టింది.
ప్రపంచం మొత్తం 9 వ 'అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని' జరుపుకుంటోంది. అనేకమంది యోగా చేస్తున్న ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్లో షేర్ చేస్తున్నారు. ఇండియన్ ఆర్మీ సిబ్బంది నీటి అడుగున చేసిన యోగా ప్రదర్శన అందర్నీ ఆకట్టుకుంది.
కాసేపట్లో పెళ్లి.. ఆపండి అంటూ పోలీసులు.. ఇదేదో సినిమాలో సీన్ లాగ అనిపిస్తోంది కదూ. కేరళలో ఇలాంటి సీన్ జరిగింది. పెళ్లికూతురిని పోలీసులు కళ్యాణ మండపం నుంచి లాక్కెళ్లారు. ఆ తరువాత ఏం జరిగింది?