Home » kerala
కేరళలోని గురువాయూర్ లో షాకింగ్ ఘటన జరిగింది. వెడ్డింగ్ ఫొటో షూట్ చేస్తుండగా.. ఒక్కసారిగా ఏనుగు బీభత్సం సృష్టించింది. కోపంతో ఊగిపోయింది. దాడికి దిగింది. దీంతో అక్కడున్న వారంతా ప్రాణ భయంతో పరుగులు తీశారు.
దీంతో కుటుంబ సభ్యులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఈసారి ఫిఫా వరల్డ్ కప్ వీక్షించాలని అనుకున్నారు. అందుకు ఒక ఇల్లు కావాలని నిర్ణయించుకున్నారు. అంతే.. గ్రామంలో ఒక ఇంటిని చూసి 23 లక్షల రూపాయలకు కొనేశారు. ఆ ఇంటిని చూస్తే ఫుట్బాల్ గుర్తుకు వచ్చేలా
ఘర్షణకు దిగిన వారు బ్రెజిల్, అర్జెంటినా జాతీయ జెండాలను పట్టుకుని ఉన్నారు. కొందరు జెర్సీలు ధరించారు. బ్రెజిల్, అర్జెంటినా జట్ల అభిమానులు కేరళలోని కొళ్లాం, శక్తికులంగార గ్రామీణ ప్రాంతంలో ఓ ప్రాంతం వద్దకు చేరుకుని కర్రలతో కొట్టుకుంటూ, పిడిగు�
వివాహ ఆహ్వానం పంపించిన రాహుల్, కార్తీకలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరు చాలా సంతోషకరమైన, ఆనందకరమైన వివాహ జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాం అంటూ ఇన్స్టాగ్రామ్లో ఇండియన్ ఆర్మీ పోస్టు చేసింది.
దాదాపు 10 ఏళ్ల క్రితం కేరళలో సంచలనం సృష్టించిన హత్యకేసులో 11 మంది ఆరెస్సెస్ కార్యకర్తలను దోషులుగా తేల్చిన కోర్టు వారికి జీవిత ఖైదు విధించింది. 2013 నాటి హత్యకేసులో కోర్టు 11మంది ఆరెస్సెస్ కార్యకర్తలకు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.
కేంద్ర ప్రభుత్వానికి గవర్నర్ ప్రతినిధనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్డిఎఫ్) ఫ్రంట్ నేతృత్వంలోని ప్రభుత్వంతో ఆయనకు చాలా కాలంగా పొసగడం లేదు. ప్రతి రోజు ఇరు వర్గాల మధ్య కయ్యం పరిపాటిగా మారింది. నిజానికి బీ�
ఆర్ఎస్ఎస్ నేత హత్య కేసు విచారిస్తున్న అధికారిని చంపుతామంటూ గుర్తు తెలియని వ్యక్తి నుంచి బెదిరింపు కాల్ వచ్చింది. కేరళలో గత ఏప్రిల్లో ఆర్ఎస్ఎస్ నేత హత్యకు గురైన సంగతి తెలిసిందే.
తన పెంపుడు కుక్కకు తిండి పెట్టడం లేదని బంధువునే హత్య చేశాడో వ్యక్తి. కుక్కకు తిండి పెట్టని కారణంగా తనతోపాటు కలిసి ఉంటున్న వ్యక్తిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో గాయపడ్డ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
తన కారుకు ఒరిగి నిల్చున్నాడనే కారణంతో ఆరేళ్ల బాలుడిని తన్నాడు కారు యజమాని. చిన్నారి బాలుడు అని కూడా చూడకుండా అమానవీయంగా ప్రవర్తించాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్టు చేశారు.
కేరళ తిరువనంతపురంలో ప్రియుడికి విషమిచ్చి ప్రియురాలు హత్య చేసిన కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. పోలీస్ స్టేషన్ టాయ్ లెట్ లో లైజాల్ తాగి ప్రియురాలు గ్రీష్మ ఆత్మహత్యాయత్నం చేసింది.