Home » kerala
ఈ విషయమై బాధితుడైన కూరగాయల వ్యాపారి ఎస్.ఫజాస్ స్పందిస్తూ.. ‘‘కాంగ్రెస్ కార్యకర్తల గ్రూప్ ఒకటి షాపుకి వచ్చి భారత్ జోడో యాత్రకు డబ్బులు అడిగారు. నేను 500 రూపాయలు ఇచ్చాను. కానీ వారు 2,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంత ఇవ్వలేనని నేను బతిమాలుకున�
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కేరళలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆ యాత్రకు కొల్లాంలోని కాంగ్రెస్ కార్యకర్తలు బలవంతంగా విరాళాలు వసూలు చేస్తున్నారు. తాజాగా, కూరగాయలు అమ్ముకునే వ్యక్తి వద్దకు వెళ్లి రూ.2000 ఇవ్వాలని అ
భారత్ జోడో యాత్రకు పెద్ద ఎత్తున స్పందన లభిస్తోందని, సమాజంలోని రైతులు, కార్మికులు, యువకులు, మహిళలు, పిల్లలు, వృద్ధులు సహా అన్ని వర్గాల వారూ ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారని చెప్పారు. ''ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ఆర్థిక సంక్షోభం, విభజన రాజకీయాలకు �
భారత్ జోడో పాదయాత్రలో భాగంగా తమిళనాడులోని మార్తాండం ప్రాంతంలో ఉపాధి కూలీలతో రాహుల్ గాంధీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారి సంపాదన, వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగితెలుసుకున్నారు. రాహుల్ వారితో సరదాగా ముచ్చటిస్తుండటంతో ఓ మహిళ రాహుల్ను మీరు
వీధి కుక్కలకు ఆహారం అందించే వారు... ఇకపై అవి ఎవరినైనా కరిస్తే బాధ్యత తీసుకోవాలని సూచించింది భారత సుప్రీంకోర్టు. వాటికి వ్యాక్సినేషన్ కూడా చేయించాలని ఆదేశించింది.
పొల్యూషన్కు ఏమాత్రం ప్రతికూలం కాని ఎలక్ట్రిక్ వాహనానికి పొల్యూషన్ సర్టిఫికెట్ లేదని పోలీసులు చలానా వేశారు. వీళ్లేలా పోలీసు ఉద్యోగం పొందారని విమర్శిస్తే వస్తే రావచ్చు గాక.. కానీ పెట్రోల్ బండి అయినా, ఎలక్ట్రిక్ బండి అయినా ఒకేలా వ్యవహరిస్తా
ప్రతిష్టాత్మక ‘రామన్ మెగసెసే’ అవార్డును నిరాకరించారు కేరళకు చెందిన సీపీఎం మహిళా నేత. తానో రాజకీయ నాయకురాలు కావడం వల్ల, పార్టీ హై కమాండ్ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు.
‘‘దేశంలో కాంగ్రెస్ అంతమవుతోంది. ప్రపంచ దేశాలు కమ్యూనిజం నుంచి విముక్తి పొందుతున్నాయి. కమ్యూనిజం ఈ దేశంలో దాదాపుగా అంతమైంది. ఒక్క కేరళలో కూడా అంతమైతే దేశం కమ్యూనిస్ట్ విముక్తంగా మారుతుంది. ఈ రెండు పార్టీలు గిరిజన, ఆదివాసీల కోసం ఏమీ చేయలేదు. �
12 ఏళ్ల చిరుప్రాయంలో కన్న కల నిజమైంది. ఓ గిరిజన బాలిక ఆకాశంలో ఎగురుతున్న విమానాన్ని చూసినప్పుడల్లా ఎయిర్ హోస్టెస్ అవ్వాలని అనుకుంది. అనుకోవటమే కాదు ఆ కలను సాకారం చేసుకోవటానికి కష్టపడింది. తన కలను నెరవేర్చుకుంది గిరిజన బిడ్డ గోపికా గోవింద్.
ప్రధాని మోదీ చేతుల మీదుగా నౌకాదళంలోకి ఇవాళ ఐఎన్ఎస్ విక్రాంత్ చేరింది. భారత మొదటి విమాన వాహక నౌక ఐఎన్ఎస్-విక్రాంత్ పేరుతో ఈ యుద్దనౌకకు పేరు పెట్టారు. బాహుబలి నౌకగా పేరు గాంచిన ఐఎన్ఎస్ విక్రాంత్ 262 మీటర్ల పొడవు, 62 వెడల్పు ఉంటుంది. గంటకు గరిష�