Home » kerala
వెల్లపల్లి నటేశన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ‘తరగది గదుల్లో అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి కూర్చోవడానికి మేము మద్దతు తెలపబోము. మనకు మన సొంత సంస్కృతి ఉంది. మనం అమెరికాలోనో, ఇంగ్లండ్లోనో నివసించడం లేదు. అమ్మాయిలు, అబ్బాయిలు కౌగిలించుకోవడం, కల�
నీట్ పరీక్ష సందర్భంగా కేరళలోని కొందరు విద్యార్థినిలకు నిర్వాహకులు లో దుస్తులు తీయించిన సంగతి తెలిసిందే. దీంతో విద్యార్థులు లో దుస్తులు తీసేసి, పరీక్ష రాశారు. అయితే, దీనివల్ల మానసిక ఒత్తిడికి గురైన వాళ్లు పరీక్ష సరిగ్గా రాయలేకపోయారు. దీంతో �
మలయాళంలో అల్లు అర్జున్ కి మంచి మార్కెట్ ఉన్న సంగతి అందరికి తెలిసిందే. అల్లు అర్జున్ సినిమాలు అక్కడ కూడా రిలీజ్ అవుతాయి. ఇప్పటివరకు మలయాళంలో అల వైకుంఠపురంలో సినిమా.............
భారత్లో టమాటా ఫ్లూ కేసులు పెరిగిపోతున్నాయి. దేశంలో ఈ ఏడాది మే 6న తొలి కేసు కేరళలో నమోదైన విషయం తెలిసిందే. తాజాగా, ఒడిశాలో 26 మంది చిన్నారులకు టమాటా ఫ్లూ సోకింది. ఈ వివరాలను లాన్సెట్ రెస్పిరేటరీ జర్నల్ తెలిపింది. వారంతా 1 నుంచి 9 ఏళ్ళ మధ్య వయసు ఉన్
ఈ పుస్తకంపై కవర్ ఫొటోగా అంబేద్కర్ చిత్రాన్ని ముద్రించారు. అయితే ఈ చిత్రంలో అంబేద్కర్ కాసవు దోతి, చొక్కా ధరించి, భూస్వామ్య కుటుంబంలో కుర్చీపై కూర్చొని ఉన్నారు. చూస్తుంటే కేరళకు చెందిన సవర్ణ హిందువుగా అంబేద్కర్ కనిపిస్తారు. దీంతో అంబేద్కర్ వ�
ఈ విషయమై ఆయన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ‘‘ఇది నా కార్యాలయం. ఇది నా కార్యాలయం కాకముందు నుంచి వయనాడ్ ప్రజల కార్యాలయం. ఇలాంటి కార్యాలయంపై దాడి జరగడం నిజంగా దురదృష్టకరం. విధ్వంసం ఎప్పుడూ సమస్యల్ని పరిష్కరించదు. ఇంత బాధ్యతారాహిత్యంగా ఉండడం మంచ�
ఈ దేవాలయంలో కన్నయ్యకి ఆకలి చాలా చాలా ఎక్కువ. అందుకే కన్నయ్యకి రోజుకు 10 సార్లు నైవేద్యం పెడతారు. అలా పెట్టకపోతే క్రిష్ణుడు బలహీనమైపోతాడట..1500 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ దేవాలయంలో ఎన్నో వింతలు..విశిష్టితలు కలిగి ఉంది.
విడాకుల కేసు విచారణలో కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భార్యను మరో మహిళతో పోల్చడం మానసిక వేధింపుల కిందికి వస్తుందని పేర్కొంది. భార్య తన అంచనాలకు తగ్గట్లు లేదని భర్త నిత్యం హింసిస్తే అది మానసిక వేధింపులేనని స్పష�
అనారోగ్యంతో బాధపడుతున్న ఏనుగుకు చికిత్స అందించకుండా రెండు రాష్ట్రాల అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. తమిళనాడు-కేరళ సరిహద్దులో, ఏనుగు అటూ ఇటూ తిరుగుతుండటమే అధికారులకు సమస్యగా మారింది.
రళలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఇటీవల నిర్వహించిన కేరళ పబ్లిక్ సర్వీసు కమీషన్ పరీక్షల్లో తల్లీ, కుమారుడు ఇద్దరూ ఉత్తీర్ణులై ఒకే సారి ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించారు.