Home » kerala
కేరళలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ కలకలం రేపుతోంది. ఈ ఫీవర్ కారణంగా ఇప్పటివరకు 19 పందులు మృతి చెందాయి. మరో 48 పందులను పశుసంవర్ధక శాఖ అధికారులు బలవంతంగా చంపేశారు. ఈ వ్యాధి కారణంగా కేరళలోని పలు ప్రాంతాల్లో పంది మాంసం విక్రయాలను ప్రభుత్వం నిలిపివే�
కేరళలోని తొమ్మిది మంది యూనివర్సిటీల వైస్ చాన్స్లర్లు సోమవారంలోగా రాజీనామా చేయాలని ఆ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇవాళ 11:30 గంటలలోపు రాజీనామాను సమర్పించాలని ఇప్పటికే వైస్ ఛాన్సలర్లకు లేఖలు అందాయి. దీ�
ఈ జాబితాలో యూనివర్సిటీ ఆఫ్ కేరళ, మహాత్మ గాంధీ యూనివర్సిటీ, కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కేరళ యూనివర్సిటీ ఆఫ్ ఫిఝరీస్ అండ్ ఓసియన్ స్టడీస్, కన్నూర్ యూనివర్సిటీ, ఏపీజే అబ్దుల్ కలాం టెక్నాలజికల్ యూనివర్సిటీ, శ్రీ శంకరాచార్య య�
కేరళలో ఓ ఆలయ పూజారి బురఖా ధరించి రోడ్డుపై తిరుగుతున్నారు. గమనించిన స్థానికులు అతడ్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన కోయిలాండిలో చోటు చేసుకుంది.
విహారయాత్రలో విషాదం నెలకొంది. కేరళలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది విద్యార్థులు మృతి చెందారు. ఈ ఘటన పాలపక్కడ్లో చోటు చేసుకుంది. విహారయాత్రకు వెళ్లిన విద్యార్థుల బస్సు మరో బస్సును ఢీకొట్టింది. దీంతో 9 మంది మృతి చెందగా, మరో 38 మంది గ
పదేళ్ల బాలికపై రెండేళ్ల పాటు అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి కేరళలోని పధనంథిట్ట పోక్సో కోర్టు 142 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.5 లక్షల జరిమానా విధించింది. నిందితుడు జరిమానా చెల్లించనిపక్షంలో మరో మూడేండ్లు జైలులో ఉండాలని కోర్ట�
కేరళ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు, ఆర్టీసీ బస్సులపై రాళ్లు రువ్విన ఘటనలు చోటుచేసుకున్నాయి. కొచ్చిలో విధ్వంసానికి పాల్పడిన ఘటనలో ఐదుగురు పీఎఫ్ఐ కార్యకర్తలను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. దుకాణాలు మూసేయాలని �
గుంతలతో నిండిన రోడ్డుపై కేరళకు చెందిన ఓ వధువు తన వివాహ ఫోటోషూట్ను చిత్రీకరించింది. షూట్ వీడియో రోజువారీ ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను హైలైట్ చేసింది. వీడియోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయగా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారిం�
పున్నమాడ సరస్సులో నిర్వహించిన స్నేక్ బోట్ రేసులో రాహుల్ పాల్గొన్నారు. రేసర్ల మధ్యలో కూర్చొని బోటులో ప్రయాణించారు. ఈ విషయమై రేసర్లు స్పందిస్తూ తమకు రాహుల్ తమకు మరింత ఉత్సహాన్ని ఇచ్చి క్రీడా స్ఫూర్తిని పెంపొందించారని అన్నారు. దీనికి సంబంధి�
కొత్తిమీర ధర సాధారణంగా కిలో రూ.80-రూ.100 మధ్య ఉంటుంది. అయితే, ఇప్పుడు ఆ ధర ఏకంగా రూ.400కి పెరిగిపోయింది. కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తోన్న విషయం తెలిసిందే. దీంతో పంటలు బాగా దెబ్బతిన్నాయి. తెలంగాణలోని వరంగల్, ఖమ్మం మార్కెట్లకు కర్ణాటక నుంచే కొత్తి �