Home » Key Decision
మరో మూడు నెలల్లో బ్రిటన్ రాజు చార్లెస్ 3 పట్టాభిషకం జరుగనుంది. ఈ సమయంలో రాజవంశం కీలక నిర్ణయం తీసుకుంది. పట్టాభిషేకంలో కోహీనూర్ వజ్రాన్ని వినియోగించకూడదని ప్రతిపాదించింది.
రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఊపాధ్యాయల బదిలీలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు.
సింధు నది జలాల ఒప్పందం విషయంలో భారత్, పాకిస్తాన్ మధ్య కొన్నేళ్లుగా విబేధాలు కొనసాగుతున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఒప్పందాన్ని సవరించుకుందామంటూ దాయాది పాక్ కు భారత్ నోటీసు ఇచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టీచర్ల హాజరును పటిష్ఠంగా నమోదు చేసేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ప్రభుత్వ బడుల్లో జియో అటెండెన్స్ను అమలు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం పైలట్ ప్రాజెక్ట్గా హైదరాబాద్, రంగారెడ్డి
ఏపీ సీఎం జగన్ హోంగార్డులకు గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారి పోలీసు నియామకాల్లో హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పిస్తూ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పోలీసు నియామక ప్రక్రియ నిబంధనలను సవరించి హోంగార్డులకు
ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు ఆప్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పీయూసీ సర్టిఫికెట్ లేకుంటే బంకుల్లో పెట్రోల్, డీజిల్ పోయరని స్పష్టం చేసింది. ఈ నెల 25 నుంచి అమలులోకి వస్తుందని ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్రాయ్ శనివారం(అక్టోబర్ 1,2022
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని జీవిత ఖైదీలకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలో జీవిత ఖైదీలుగా శిక్ష అనుభవిస్తోన్న 175 మందికి క్షమాభిక్షను ప్రసాదించింది.
నాలుగు నెలలుగా యుక్రెయిన్పై రష్యా దాడులు చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే రష్యా చొరబాటును నిలువరించేలా ఆదేశ పౌరులకు జెలెన్స్కీ వీసా విధానాన్ని ప్రకటించారు.
‘ఫ్రీ అలవెన్స్’ పరిధిని దాటి అదనపు లగేజీతో ప్రయాణించే వారు ప్రత్యేకంగా రుసుము చెల్లించాలని తెలిపింది. టికెట్ తీసుకోకుండా ఎక్స్ట్రా లగేజీతో అక్రమంగా ప్రయాణాలు చేస్తే భారీ జరిమానా విధించనున్నట్టు పేర్కొంది.
నిపుణుల కమిటీ ఇచ్చే సిఫార్సుల ఆధారంగా 5 నుంచి 12 ఏళ్ల వారికి టీకా పంపిణీపై నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ఎన్టీఏజీ నిపుణుల కమిటీ ఇవాళ సమావేశం కానుంది.