Home » Key Decision
హీరోలు నిర్మాతలుగా మారడం.. సినిమాలు తీయడం… బ్యానర్లు పెట్టడం చూస్తూనే ఉంటాం కదా? చాలావరకు అలా హీరోలు పెట్టిన బ్యానర్లలో వాళ్లే హీరోలుగా మారుతుంటారు. అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ చిన్న సినిమాలను ప్రోత్సహించేందుకు ఓ కీలక నిర్ణయం తీసుకున్న�
ఆంధ్రప్రదేశ్లో మద్యం నియంత్రణకు సీఎం జగన్ మరో అడుగు ముందుకు వేశారు. మద్యం నియంత్రణలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీ రాష్ట్రంలో బార్ల సంఖ్యను తగ్గించాలని అధికారులను ఆదేశించారాయన. ప్రభుత్వానికి వస్తున్న ఆదాయాలపై గురువారం (నవంబర్ 7, 2019) �
ఆర్టీసీ సమ్మెపై మరోసారి సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం ప్రసక్తే లేదని మరోసారి కుండబద్ధలు కొట్టారు. ఆర్టీసీ యూనియన్లు అనాలోచితంగా సమ్మె చేస్తున్నాయని, దురహంకారపూరితంగా కార్మికులు సమ్మెలోకి వెళ్లారన�
తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. ఆర్టీసీ సమస్యపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది.
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం. దీని గురించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నారు. లాటరీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి
సొంతంగా ఆటో, ట్యాక్సీ ఉన్న వారికి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఏడాదికి రూ. 10 వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే..సొంతంగా వాహనాలు (ఆటో, ట్యాక్సీ) ఉంటూ..జీవనం గడుపుతూ కష్టాలు పడుతున్న వారిని ఆదుకుంటామని..ఎ
ఇసుక సరఫరాపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. టన్ను ఇసుక రూ. 375 ఖరారు చేసింది. కిలోమీటర్, రవాణా ఖర్చు రూ. 4.90, పది కిలోమీటర్ల లోపు ఉంటే ట్రాక్టర్ల ద్వారా ఇసుక రవాణా జరుగనుంది. సెప్టెంబర్ 04వ తేదీ బుధవారం ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఇందులో క
ఏపీలో దశలవారీగా మద్యపానాన్ని నిషేధిస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన దిశగా సీఎం జగన్ చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే ఎక్సైజ్ పాలసీని ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. సెప్టెంబర్ 1 నుండి కొత్త మద్యం పాలసీ అమలుతో పాటు ప్రభుత్వ ఆధ్వర్యంలో మద్య
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నేరవేరుస్తానని ప్రకటించిన సీఎం జగన్.. ఈ క్రమంలోనే లేటెస్ట్ గా తన హామీలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో మూడు కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తూ వైసీపీ ప్రభుత్వం ని�