Home » Key Decision
Prohibition on the use of ailavala, ballavala : ప్రకాశం జిల్లాలో మత్స్యకార గ్రామాల మధ్య చిచ్చురేపిన వలలపై జిల్లా మత్స్యశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. బల్లవల, ఐలవలలపై తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు నిషేధం కొనసాగుతుందన్నారు. ఈ నిషేధం తక్షణం అమల్లోకి వస్తుందన్నారు. ఐలవల,
Telangana government key decision on the Department of Water Resources : జలవనరుల శాఖపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జలవనరుల శాఖను పునర్ వ్యవస్థీకరించింది. ప్రగతి భవన్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఇరిగేషన్ శాఖ స్వరూపాన్ని మార్చేశారు. భారీ, మధ్య, చిన్నతరహా నీటి పారుదల శా�
The winter session of Parliament adjourned : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు రద్దయ్యాయి. ఢిల్లీలో కరోనా సెకండ్ వేవ్ హెచ్చరికల కారణంగా శీతాకాల సమావేశాలు రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఓ వైపు ఢిల్లీలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో పాటు… కరోనా విజృ�
Sabarimala Prasadam : కరోనా నేపథ్యంలో ఆర్థిక నష్టాలను అధిగమించేందుకు శబరిమల దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. అయ్యప్ప స్వామి ప్రసాదాన్ని భక్తుల ఇంటివద్దకే పోస్ట్ ద్వారా అందించాలని నిర్ణయించింది. శుక్రవారం నుంచి నుంచి ప్రసాదాన్ని ఆన్లైన్లో బుక్ చ�
Corona vaccination centers : కరోనా టీకా తయారీకి పరిశోధనలు జరుగుతుండగానే దేశంలో ప్రజలందరికీ టీకాలు వేసే కార్యక్రమం రూపకల్పనపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టీకా పంపిణీకి ప్రణాళికను సిద్ధం చేసింది. టీకాలు వేసేందుకు ప్రతి గ్రామం, పట్టణంలోని అంగన్�
Indian Army security : భారత్, చైనా సరిహద్దులో కొన్ని నెలలుగా ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే చలికాలం ప్రారంభం కావడంతో రానున్న రోజుల్లో చలి తీవ్రత పెరుగనుండటంతో భారత సైన్యం భద్రతకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పురపాలికల్లో వార్డు ఆఫీసర్ల నియామకం చేపట్టనుంది. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా వార్డు ఆఫీసర్లు ఉంటారని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలోనే తొలిసారిగా వార్డుకు ఒక అధికారిని నియమించనున్నారు. పుర�
Vinayaka Chaturthi 2020: వినాయక చవితిపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో బహిరంగ వినాయక మండపాలు, భారీ గణనాథుల ఏర్పాటు, నదులు, చెరువుల్లో సామూహిక నిమజ్జనానికి అనుమతి లేదని స్పష్టం చేసింది. ఈ ఏడాది బహిరంగ వినాయక మండపాలు, సామూహిక న�
రోజురోజుకూ కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నేపథ్యంలో స్పెషల్ సబ్ జైళ్లు ఏర్పాటు చేసింది. 13 జిల్లాల్లో ప్రత్యేక జైళ్లు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై నేరస్తులందరినీ కోర్�
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కరోనా కేసులు వెలుగు చూడటంతో న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. కేవలం అత్యవసర కేసులు మాత్రమే విచారణకు స్వీకరించనున్నట్లు తెలిపింది. వాటిని కూడా వీడియో కాన్ఫరెన్స్ పద్ధతిలో విచారణ జరపాలని న