Key Decision

    ఏపీలో ఎస్మా చట్టం: అతిక్రమిస్తే జైలు.. జరిమానా!

    April 3, 2020 / 01:27 PM IST

    కరోనా మహమ్మారి విపరీతంగా పెరిగిపోతున్న సమయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య సర్వీసులు ఎస్మా పరిధిలోకి తీసుకువస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. 6 నెలల పాటు వైద్య సర్వీసులు, డాక్టర్లు, నర్సులు, ఆరోగ్య సిబ్బంది, ఆరో�

    ప్రభుత్వ పరిధిలోకి ప్రైవేట్ ఆసుపత్రులు: జగన్ కీలక నిర్ణయం

    March 30, 2020 / 08:03 AM IST

    కరోనా కట్టడి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాధి నుంచి ఏపీ ప్రజలను కాపాడేందుకు సంచలన ఉత్తర్వు విడుదల చేసింది. రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు ఎక్కువ అవుతుండడంతో రాష్ట్రంలో ఉన్న ప్రైవేటు ఆస్పత్రులను ఆధీనంల�

    కరోనా వైరస్‌పై కీలక నిర్ణయం : మార్చి 31 వరకు హైదరాబాద్ షట్ డౌన్

    March 14, 2020 / 10:51 AM IST

    ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముందస్తు జాగ్రత్తలు తీసుకొంటోంది. 2020, మార్చి 14వ తేదీ శనివారం హైలెవల్ కమిటీ సమావేశం జరిగింది. వైరస్‌ను అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగ�

    విశాఖలో మెట్రో రైల్..జగన్ సర్కార్ కీలక నిర్ణయం

    March 4, 2020 / 03:56 PM IST

    ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ ప్రాంతీయ కార్యాలయాన్ని విశాఖలో ఏర్పాటు చేసేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు.

    ప్రభుత్వం కీలక నిర్ణయం: ప్రజావేదిక పరికరాలు వేలం

    February 25, 2020 / 04:09 AM IST

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని అమరావతి ప్రాంతంలో కూల్చివేసిన ప్రజావేదిక పరికరాలను వేలం వేయాలని ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి మండలి (సీఆర్డీఏ) సిద్ధం అయ్యింది. ఉండవల్లిలోని చంద్రబాబ

    పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

    February 11, 2020 / 01:49 AM IST

    పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2021లో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని కేంద్రం ప్రకటించింది.

    విశాఖ రాజధాని ! అన్ని కమిటీల మాటే ఇది

    January 4, 2020 / 08:23 AM IST

    అమరావతి వద్దు, విశాఖే ముద్దు.. ఏపీలో ముఖ్యమంత్రి జగన్ నియమించిన ఏ రిపోర్టు అయినా చెప్పొచ్చేది ఇదే. అసెంబ్లీలో ముందుగా ప్రకటించినట్లుగానే ఇప్పటికి రెండు కమిటీలు ఇచ్చిన రిపోర్ట్ ఏంంటంటే.. రాష్ట్రంలో మూడు రాజధానులు. జగన్ కోరుకున్నది.. కోరుకునే�

    ఏపీ కేబినెట్ నిర్ణయాలు..ఇవే..

    December 27, 2019 / 08:39 AM IST

    ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. డిసెంబర్ 27వ తేదీ శుక్రవారం సీఎం జగన్ అధ్యక్షతనలో మంత్రివర్గ సమావేశం జరిగింది. సుమారు రెండు గంటల పాటు ఈ భేటీ కొనసాగింది. అనంతరం కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను మంత్రి పేర్ని నాని వెల్లడించారు.  * 2011 జనాభా ల

    ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం

    December 26, 2019 / 02:24 PM IST

    ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ ప్రభుత్వ సంస్థలకు అరువుపై టికెట్లను నిలిపివేసింది.

    అయోధ్య కేసు : ముస్లిం పర్సనల్ లా బోర్డు కీలక నిర్ణయం

    November 17, 2019 / 10:35 AM IST

    అయోధ్య కేసుపై ముస్లిం పర్సనల్ లా బోర్డు (AIMPLB) సంచలన నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలని డిసైడ్ అయ్యింది. తమకు ఐదెకరాల భూమి అవసరం లేదని వ్యాఖ్యానించింది. మసీదు కోసం దేవాలయాన్ని కూల్చలేదని తెలిపింది. ఇటీవలే అయోధ్య అంశంపై సుప్రీం

10TV Telugu News