Home » Key Decision
దేవుడి ప్రసాదం కావాలంటే కచ్చితంగా ఆయా పుణ్యక్షేత్రాలకు వెళ్తేనే లభించేది. కానీ తెలంగాణ దేవాదాయశాఖ మాత్రం భక్తుల సౌకర్యం కోసం కీలక నిర్ణయం తీసుకుంది.
దేశంలో వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో... దేశీయ అవసరాల కోసం భారత సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సీరం ఇనిస్టిట్యూట్ తయారు చేస్తున్న ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ఎగుమతులపై తాత్కాలికంగా నిషేధం విధించింది.
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు వాలంటీర్ల సేవలకు గానూ వారిని సత్కరించాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలోని గ్రామ, వార్డు వాలంటీర్లు చేస్తున్న సేవలకు గుర్తింపుగా సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డులతో
సుప్రీంకోర్టు ప్రయోగాత్మక నిర్ణయం తీసుకుంది. మార్చి 15 నుంచి “హైబ్రీడ్” విధానంలో కోర్టు నిర్వహణ జరుగనుంది. విడతలవారీగా యథాతథ స్థితి కల్పించేందుకు చర్యలు చేపట్టింది.
AP government a key decision : తూర్పు గోదావరి జిల్లా రైతులకు జగన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కాకినాడ సెజ్కు రైతుల నుంచి తీసుకున్న భూములను తిరిగి ఇచ్చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. రాష్�
Telangana government a key decision : తెలంగాణలోని పలు ప్రాంతాల్లో అడవి పందులు పంటలను నాశనం చేస్తున్నాయి. పంటలను నష్టం చేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పంటలను నాశనం చేస్తూ రైతులకు సమస్యగా మారిన అడవిపందులను వధ
CM KCR key decision on EWS reservations : తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు (ఈడబ్ల్యుఎస్) రిజర్వేషన్లపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి మరో ర�
Religious Harmony Committees in AP : ఆంధ్రప్రదేశ్లో ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం ఘటనలను ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఇక భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునారవృతం కాకుండా ఉండేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. మత సామరస్యంపై ఏపీ సర్కార్ చర్యలు చేపట్టింది. ఇందుకుగాను �
Telangana government key decision to implement Aayushman Bharat : తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇన్నాళ్లూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్ కంటే రాష్ట్రంలో అమలవుతున్న ఆరోగ్య శ్రీ పథకమే అద్భుతంగా ఉందని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు, మోడీ తెచ్చిన ఆ
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిచిపోగా.. ఈ విషయంలో సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో ఎల్ఆర్ఎస్ పూర్తిగా చెల్లించకున్నా కూడా రిజిస్ట్రేషన్లకు వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకు�