Home » Key Decision
ప్రస్తుతం డెల్టా వేరియంట్ కోవిడ్ ప్రాణాంతకంగా మారి ప్రపంచదేశాల ప్రజలను వణికిస్తోంది. ప్రస్తుతం 135 దేశాలు ఈ మహమ్మారి కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఇంగ్లాండ్ లోని యూనివర్శిటీ ఆఫ్ అలబామా పరిశోధకులు హెచ్చరికలు జారీచేశారు.
ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలో జిల్లా స్థాయి పర్యటనను వెళ్లనున్నారు.
తెలంగాణలో లాక్డౌన్ విధిస్తారా..? కోవిడ్ను నియంత్రించాలంటే లాక్ వేయక తప్పదా..? ప్రభుత్వం లాక్డౌన్ దిశగా అడుగులు వేస్తోందా..?
ఆర్థిక భారం తగ్గించడానికి టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఆదాయం లేని ఆలయాల పర్యవేక్షణను వెనక్కు తీసుకోనుంది.
కరోనా కేసులు పెరుగుతుండడంతో టెన్త్ పరీక్షలను రద్దు చేసిన తెలంగాణ సర్కార్.. ఫలితాలపై కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్ఎస్ సీ బోర్డు నిర్ణయించే ఆబ్జెక్టివ్ విధానంగా ఫలితాలు ప్రకటిస్తామని తెలిపింది.
ఇంటర్ పరీక్షలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులను పరీక్షలు లేకుండానే సెకండియర్కు ప్రమోట్ చేయాలని నిర్ణయించింది.
కరోనా ఉధృతి నేపథ్యంలో తెలంగాణ వైద్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వాసుపత్రుల్లో ఇప్పుడున్న బెడ్స్కు అదనంగా 25 బెడ్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విస్తరిస్తూ ఉంది. కేసులు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే.. తిరుమలలోని కలియుగ దైవం వెంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామివారి దర్శనాల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఏప్రిల్ 12వ తేదీ
కోవిడ్ వ్యాక్సినేషన్పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పనిచేసే చోటే టీకా ఇవ్వాలని నిర్ణయించింది.
మహారాష్ట్రలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఒక్క రోజు వ్యవధిలో 35 వేల 726 కరోనా కేసులు నమోదయ్యాయి.