-
Home » key decisions
key decisions
చంద్రబాబు నేతృత్వంలో ఏపీ క్యాబినెట్ భేటీ.. ఈ అంశాలపై చర్చ..
ఎస్సీ వర్గీకరణపై ఆర్డినెన్స్ జారీ చేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది.
రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. కన్ఫాం టికెట్లు ఉంటేనే ఈ 60 రైల్వే స్టేషన్లలోకి ఎంట్రీ.. లేకపోతే..
సాధారణంగా రైల్వేస్టేషన్లలో పండుగల వంటి సమయాల్లో రద్దీ అధికంగా ఉంటుంది.
టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు, శానిటరీ కార్మికుల జీతం పెంపు
టీడీపీ పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. దీంట్లో భాగంగా అలిపిరి వద్ద శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ యాగం నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.
AP Cabinet : ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక అంశాలపై నిర్ణయం తీసుకోకున్న మంత్రివర్గం
కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ బిల్లును ఈ సమావేశంలో ప్రవేశపెట్టున్నట్లు సమాచారం. ఇవే కాకుండా కొన్ని ఆర్డినెన్స్ లకు సంబంధించిన బిల్లులు, మరికొన్ని కొత్త బిల్లులను ప్రభుత్వం సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
జూన్ 2న సోనియాకు పాలాభిషేకం
జూన్ 2న సోనియాకు పాలాభిషేకం
Andhra Pradesh : వేసవిలో భక్తుల కోసం కనకదుర్గమ్మ దేవస్థానం పాలక మండలి కీలక నిర్ణయాలు
వేసవికాలం సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానం సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది.
Central Cabinet : కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు డీఏ పెంపు
కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త తెలిపింది. ఉద్యోగులకు డీఏ పెంచింది. ఉద్యోగులందరికీ 4 శాతం కరువు భత్యం పెంచుతున్నట్లు ప్రకటించింది. శుక్రవారం జరిగిన కేబినెట్ భేటీలో ఆమోదం లభించింది.
Cabinet Sub Committee : తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ.. పలు కీలక నిర్ణయాలు
తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. హైదరాబాద్ నగరంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలను అమ్మాలని కేబినెట్ సబ్ కమిటీ సూత్రప్రాయంగా ఓ నిర్ణయానికి వచ్చింది.
Telangana Cabinet : తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు.. కొత్తగా మరో 7,029 పోస్టుల భర్తీకి ఆమోదం
తెలంగాణ రాష్ట్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటికే 80,039 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ సాగుతుండగా తాజాగా మరో 7,029 పోస్టుల భర్తీకి ఆమోదం తెలుపుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. శనివారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు శా�
AP Cabinet Key Decisions : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..జగనన్న, వైఎస్ఆర్ చేయూత నిధుల విడుదలకు ఆమోదం
ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. జగనన్న చేయూత నిధుల విడుదలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సచివాలయంలో 85 అదనపు పోస్టుల మంజూరుకు ఆమోదం తెలిపారు. ప్రమోషన్ల ద్వారా 85 పోస్టులను భర్తీ చేయనున్నారు. 2022-23కు APCRDAలో ఫేజ్-1 ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్