kidnap

    బాలుడి కిడ్నాప్ కేసు : తండ్రిని విచారిస్తున్న పోలీసులు

    December 5, 2019 / 09:27 AM IST

    గుంటూరు జిల్లాలో ఆరేళ్ల బాలుడి కిడ్నాప్ కేసులో పోలీసులు దర్యాఫ్తు ముమ్మరం చేశారు. బాలుడి తండ్రి శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకున్నారు. అబ్రహం అనే వ్యక్తిని కూడా

    దిశ ఘటన మరువక ముందే విద్యార్ధిని కిడ్నాప్ 

    December 5, 2019 / 06:34 AM IST

    దేశవ్యాప్తంగా మహిళలకు  భద్రత కరువైందని మహిళాలోకం ఓవైపు నిరసనలు, ధర్నాలు చేస్తుంటే మరో వైపు చిత్తూరు జిల్లాలో ఓ విద్యార్ధిని కిడ్నాప్ వ్యవహారం కలకంల రేపింది. చిత్తూరు జిల్లా కలకడ మండలం కొత్తపల్లిలో ఈ ఘటన జరిగింది. ఇంటర్ చదువుతున్న  అనుప్

    ఆరాంఘర్‌లో మహిళ కిడ్నాప్‌ కలకలం : వ్యాన్ లో ఎత్తుకెళ్లారని పోలీసులకు ఫోన్

    November 30, 2019 / 03:48 AM IST

    హైదరాబాద్‌ ఆరాంఘర్‌లో అర్ధరాత్రి మరో కిడ్నాప్‌ కలకలం రేపింది. వ్యాన్‌లో మహిళను కిడ్నాప్‌ చేసి తీసుకెళ్తున్నారంటూ ఓ ఆటో డ్రైవర్ పోలీసులకు కాల్‌ చేసి చెప్పాడు. దీంతో

    బాలికను కిడ్నాప్ చేసి హత్య చేసిన సవతి తల్లి

    November 24, 2019 / 03:20 AM IST

    కాకినాడలో కిడ్నాపైన ఏడేళ్ల బాలిక దీప్తిశ్రీ కేసు మిస్టరీగా మారింది. దీప్తిశ్రీని చంపి కాలువలో పడేసినట్లు శాంతికుమారి పోలీసులకు చెప్పినట్లు సమాచారం.

    ఏడేళ్ల బాలుడి కిడ్నాప్ : నిందితుడు ఎవరో తెలిసి పోలీసులు షాక్

    November 18, 2019 / 09:18 AM IST

    హైదరాబాద్ లో షాకింగ్ ఘటన జరిగింది. ఓ కిడ్నాప్ కేసు పోలీసులకు దిమ్మతిరిగేలా చేసింది. ఏడేళ్ల బాలుడి కిడ్నాప్ కేసులో నిందితుడు ఎవరో తెలిసి పోలీసులు విస్తుపోయారు.

    కశ్మీరీ యువతులతో పెళ్లి .. అరెస్టు చేసిన పోలీసులు

    August 29, 2019 / 01:30 PM IST

    జమ్మూ కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు  విభజన తర్వాత  దేశంలో ఎవరైనా కశ్మీర్ లో భూములు కొనుగోలు  చేయవచ్చు. వ్యాపారాలు చేసుకోవచ్చు.  కశ్మీరి యువతులను పెళ్లిళ్లు చేసుకోవచ్చు. కొంత మందైతే కశ్మీరీ యువతుల పై  చౌకబారు విమర్శలు కూడా చేశారు.  ఈ పరి

    మాతా శిశు సంక్షేమ ఆస్పత్రిలో శిశువు మాయం

    May 7, 2019 / 09:18 AM IST

    సంగారెడ్డిలోని మాతా శిశు సంక్షేమ ఆస్పత్రిలో శిశువు మాయం అయింది. ఎనిమిది రోజుల శిశువును గుర్తు తెలియిన మహిళ ఎత్తుకెళ్లింది. ఆస్పత్రిలో శిశువు తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మాధవి, మల్లేష్ దంపతులు. ఏప్రిల్ 30 శ�

    కడపలో హైడ్రామా : టీడీపీ ఏజెంట్ క్షేమం

    April 10, 2019 / 01:08 AM IST

    ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఏప్రిల్ 11వ తేదీన ఏపీలో అసెంబ్లీతో పాటు లోక్ సభకు ఎన్నికలు జరుగనున్నాయి. ఓ వైపు ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేస్తుంటే మరోవైపు పలు ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కడప జిల్లాలో అర్ధరాత్రి హైడ్రామా నడ

    మతమార్పిడి కోసం : పాక్ లో హిందూ బాలికల కిడ్నాప్ 

    March 24, 2019 / 03:55 AM IST

    లాహోర్: పాక్ లో నివసిస్తున్న హిందువులపై పాక్ తన ప్రతాపాన్ని చూపుతోంది. హిందువులపై మత ఛాందసాన్ని రుద్దుతోంది. హిందూ బాలికలను కిడ్నాప్ చేసి బలవంతంగా మతమార్పిళ్లకు పాల్పడుతోంది. కిడ్నాప్ చేసిన బాలికలకు బలవంతంగా నిఖా చేసిన వీడియోలు వైరల్ గా మ�

    తిరుమల కొండ పై బాలుడి కిడ్నాప్ :భద్రత కరువు

    March 17, 2019 / 04:44 AM IST

    తిరుమల: తిరుమల కొండ పై చిన్న పిల్లల కిడ్నాప్ లు జరుగుతూనే ఉన్నాయి. అధికారులు ఎన్ని భద్రతా చర్యలు తీసుకుంటున్నా కిడ్నాప్ లకు అడ్డుకట్ట వేయలేక పోతున్నారు. తాజాగా తిరుమల కొండపై ఓ  మూడు నెలల బాలుడిని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుపోయారు.

10TV Telugu News