Home » Kishan Reddy
కాంగ్రెస్.. బీఆర్ఎస్ల్లో ఎమ్మెల్యే టికెట్ కోసం తీవ్ర డిమాండ్ ఉండగా.. కమలం పార్టీలో పూర్తి రివర్స్గా తయారైంది పరిస్థితి.. అసలు ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు బీజేపీ నేతలు ఎందుకు వెనకాడుతున్నారు?
26మందిలో ఐదుగురు కేంద్ర మంత్రులు, ముగ్గురు మాజీ మంత్రులకు స్థానాన్ని కల్పించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసేవరకు వీరంతా అక్కడే ఉండి పని చేసేలా ఆదేశాలు ఇచ్చారు. Telangana Elections
గవర్నర్ తమిళిసై ఈ విషయంలో ధైర్యంగా నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. కాగా, తమిళిసై నిర్ణయంపై..
బండి సంజయ్ ను అమిత్ షా కలవడం సహజమే అయినా ఈటల రాజేందర్ కు ప్రాధాన్యం ఇవ్వడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. Telangana BJP - Eatala Rajender
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దేశాభివృద్ధి, ప్రజలందరి సంక్షేమం కోసం పరితపిస్తున్న మోదీకి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని పేర�
కేంద్ర మంత్రి అమిత్షా బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధూతోపాటు ఆమె కుటుంబ సభ్యులను కలుస్తారని బీజేపీ వర్గాలు తెలిపాయి. బీజేపీ నేతలు వారివారి పర్యటనల్లో స్థానికంగా ఉండే పలు రంగాల ప్రముఖులను కలుస్తున్న విషయం తెలిసిందే.
హైదరాబాద్లో సమావేశం నిర్వహించుకోవాలంటే భాగ్యలక్ష్మి ఆలయం వద్ద నెహ్రూ కుటుంబం రక్తం వచ్చేలా ముక్కు నేలకు రాయాలన్నారు.
కవితకు ఈడీ నోటీసులు వచ్చిన విషయం తనకు తెలియదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కాం కాబట్టి తెలంగాణ బీజేపీకి ఏం సంబంధమని పేర్కొన్నారు.
తెలంగాణలో బీజేపీ తప్ప... బీఆర్ఎస్ అధికారంలోకి రాదన్నారు. ఒవైసీ చెబితే.. సమైక్యత దినోత్సవం జరుపుతున్నారని పేర్కొన్నారు.
తెలంగాణ బీజేపీలో చేరికలు ఓ ప్రహసనంగా మారిపోయాయి. పార్టీలో చేరేందుకు వస్తున్న వారికి రెడ్ కార్పెట్ స్వాగతం పలకాల్సిన సమయంలో.. రెడ్ సిగ్నల్ వేస్తూ షాకులిస్తోంది తెలంగాణా బీజేపీ.