Home » Kishan Reddy
రాష్ట్రానికి సంబంధించి కేంద్రం తరఫున చేసిన మంచి పనులన్నింటికి ఏపీ ప్రజల తరఫున ఎలాంటి సంకోచాలు, రాజకీయాలకు తావు లేకుండా సంతోషం తెలుపుతున్నానని, మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నా..
బహిరంగ చర్చకు తాము సిద్ధమే అన్న హరీశ్ రావు.. కిషన్ రెడ్డితో చర్చకు కేసీఆర్ స్థాయి అవసరం లేదన్నారు. కిషన్ రెడ్డి.. అంబర్ పేట చౌరస్తాకు వస్తే.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్..
"సర్జికల్ స్ట్రైక్స్" పై నిజాలు బయటపెట్టాలంటూ సీఎం కేసీఆర్ చేసిన ఆరోపణలపై కిషన్ రెడ్డి స్పందించారు. కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు
ఏపీలోని అమరావతి, శ్రీశైలం, సింహాచలం, అన్నవరం దేవస్థానాలకు "ప్రషాద్" పథకంలో స్థానం కల్పించినట్లు కేంద్ర పర్యాటకశాఖ మంత్రి జీ.కిషన్ రెడ్డి తెలిపారు.
మనమంతా ప్రశాంతంగా కుటుంబం సభ్యులతో గడుపుతున్నామంటే అది సైనికుల ప్రాణ త్యాగం వల్లే అని ఆయన చెప్పారు. మన కోసం సైనికులు సరిహద్దుల్లో నిత్యం కాపలా కాస్తుంటారని అన్నారు.
దేశంలో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. కొవిడ్ మూడో వేవ్ ప్రభావం పెరుగుతోంది. కరోనా తగ్గుముఖం పట్టిందని అనుకున్న సమయంలో మళ్లీ ఒక్కసారిగా కరోనా విజృంభిస్తోంది.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ డీజీపీకి ఫోన్ చేశారు. పోలీసుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను కిషన్ రెడ్డి డీజీపీ దృష్టికి దృష్టికి తెచ్చారు
ఎంపీ బండి సంజయ్ అరెస్ట్ నేపథ్యంలో నిరసనగా మంగళవారం సాయంత్రం 5 గంటలకు బీజేపీ క్యాండీ ర్యాలీ నిర్వహించనుంది. ఈ క్యాండిల్ ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించినట్టు తెలుస్తోంది.
ఎంపీ బండి సంజయ్ అరెస్ట్, 14 రోజుల రిమాండ్కు పంపిన తీరును బీజేపీ జాతీయ నాయకత్వం సీరియస్గా తీసుకుంది. జీవో317కు నిరసనగా సంజయ్ చేపట్టిన జాగరణ దీక్షభగ్నం
బండి సంజయ్ను అక్రమంగా అరెస్టు చేసినందుకు నిరసనగా బీజేపీ క్యాండిల్ ర్యాలీ నిర్వహించనుంది. పోలీసులు అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా ర్యాలీ చేసి తీరుతామని బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి.