Home » Kishan Reddy
ఏపీ రాజధానిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
తాజా రాజకీయ, సామాజిక అంశాల వారీగా... స్టేటస్ రిపోర్ట్, యాక్షన్ ప్లాన్ లపై ప్రధానంగా చర్చ జరగనుంది.
తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లాలోని భూదాన్ పోచంపల్లి గ్రామానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఉత్తమ ప్రపంచ పర్యాటక గ్రామంగా (బెస్ట్ టూరిజం విలేజ్)..
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. ఎయిమ్స్కి భవనం ఇవ్వలేదని కిషన్ రెడ్డి అంటున్నారని, కానీ తెలంగాణ ప్రభుత్వం భూమితో పాటు భవనం కూడా ఇచ్చిందని..
కిషన్రెడ్డి కాన్వాయ్పై దాడిని ఖండిస్తున్నాం!
216 అడుగుల పంచలోహ సమతామూర్తి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి 2022 ఫిబ్రవరి 2నుంచి 14 వరకు అత్యంత వైభవోపేతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు
మంత్రి కిషన్ రెడ్డి జన ఆశీర్వాద యాత్ర హైదరాబాద్లో ముగిసింది. అంబర్పేటలో పర్యటించిన సందర్భంగా కిషన్రెడ్డికి నగర ప్రజలు అడుగడుగునా స్వాగతం పలికారు.
హుజూరాబాద్ ఉపఎన్నిక వేళ రాజకీయం వేడెక్కింది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఉపపోరులో గెలుపు మాదంటే మాదని
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తలకు గాయమైంది. ఆశీర్వద సభ ముగించుకొని దుర్గ గుడికి వెళ్లేందుకు కారు ఎక్కుతుండగా కిషన్ రెడ్డి తలకు డోరు బలంగా తగిలింది.
ప్రమాదవశాత్తు కిందపడటంతో ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు తుంటి ఎముక విరిగింది. ఢిల్లీలోకి వెస్ట్రన్ కోర్టు వాష్ రూమ్ లో ఈ ప్రమాదం జరిగింది.