Home » Kolusu Parthasarathy
"గత ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం చేసింది. కూటమి సర్కారు పాలనలో ఒక్క సంవత్సర కాలంలోనే ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది" అని తెలిపారు.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా భయానికి గురైన ప్రజల భయాన్ని పోగొట్టామన్నారు.
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది.
గత ప్రభుత్వం సరఫరా చేసిన మద్యం వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింది. ఇకపై ప్రముఖ బ్రాండ్లను ఏపీ మార్కెట్ లోకి తెస్తాం.
టిడ్కో బాధితులను వైసీపీ సర్కారు మానసికంగా హింసించిందని, తాము న్యాయం చేస్తామని పార్థసారథి చెప్పారు.
దాదాపు 11లక్షల కోట్ల అప్పుల ఊబిలో రాష్ట్రాన్ని దించేసిన మీరు.. ఇవాళ నీతులు వల్లిస్తున్నారు. ఆరోగ్యశ్రీకి డబ్బులు చెల్లించడం లేదని ఎంతవరకు సబబో ఆలోచించాలి.
నూజివీడులో అందరినీ కలుపుకుని పోతూ టీడీపీ విజయానికి కృషి చేస్తానన్నారు పార్థసారథి
ముద్దరబోయినకు సర్దిచెప్పే ప్రయత్నం చేసింది టీడీపీ అగ్రనాయకత్వం. బుజ్జగించేందుకు ప్రయత్నాలు కూడా చేసింది. కానీ, ముద్దరబోయిన రాజీపడలేదు. అంతేకాదు.. ఏకంగా నిన్న తాడేపల్లి క్యాంప్ ఆఫీసుకి వెళ్లి సీఎం జగన్ ను కూడా కలిశారు.
చంద్రబాబు తనకు అన్యాయం చేశారంటూ ఇటీవల ముద్దరబోయిన కన్నీళ్లు పెట్టుకున్నారు.
పార్థసారథి ఎంట్రీతో నూజివీడు టీడీపీలో రాజకీయం వేడెక్కింది.