-
Home » Konaseema
Konaseema
పవన్ దిష్టి వ్యాఖ్యలపై ఆగని రాజకీయ దుమారం.. తెలంగాణ నేతల సీరియస్ రియాక్షన్
తెలంగాణ ప్రజలను బాధపెట్టేలా చేసిన ఈ వ్యాఖ్యలపై చంద్రబాబు లేదా నరేంద్ర మోదీ స్పందించాల్సిన అవసరం ఉందన్న పొన్నం..పవన్ వెంటనే తెలంగాణ ప్రజలకు సారీ చెప్పాలని డిమాండ్ చేశారు.
కోనసీమ జిల్లాలో ముఖం చాటేసిన వైసీపీ లీడర్లు..! కారణం అదేనా? అసలు పార్టీలోనే ఉన్నారా?
ఇప్పటికైనా అంబేద్కర్ కోనసీమ జిల్లాపై పార్టీ అధినేత జగన్ స్పెషల్ ఫోకస్ పెట్టాలని కోరుతున్నారట క్యాడర్. జిల్లాలో రాబోయే రోజుల్లో వైసీపీ యాక్టివిటీ స్పీడప్ అవుతుందో లేదో చూడాలి.
వార్నీ ఎంత పని జేస్తివి.. యూట్యూబర్ అత్యుత్సాహం.. బంగారం కోసం గోతులు తవ్విన విద్యార్థులు..
గోల్డ్ హంట్ పేరుతో.. మందపాటి ఆదిత్య చేసిన ఈ పని తాలూకూ ఉద్దేశం ఏంటో తెలిసినా..
పచ్చని కోనసీమలో చిచ్చు పెడుతున్నారు- చంద్రబాబు నిప్పులు
ఈ ఊరిలో చెత్త పక్క ఊరిలో బంగారం అవుతుందా? నాసిరకం మద్యంతో 30వేల మంది చనిపోయారు.
వైసీపీలో భారీ మార్పులు.. రాయలసీమ, కోనసీమ ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు
ఏపీలో మరోసారి అధికారం కోసం వైసీసీ అధినేత జగన్ తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం పార్టీలో భారీగా మార్పులకు శ్రీకారం చుట్టారు. పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్లు ఇవ్వకూడదని జగన్ నిర్ణయించారు.
CM Jagan : వరద బాధితులను అన్ని విధాలా ఆదుకుంటాం.. దెబ్బతిన్న ప్రతి గుడిసెకు రూ.10 వేలు : సీఎం జగన్
పంట నష్టం వివరాల లిస్ట్ ఆర్బీకేల్లో ఉంటుందన్నారు. ఆగస్టు నెలాఖరులోగా పంట నష్ట పరిహారాన్ని అందిస్తామని చెప్పారు.
Pawan Kalyan: పవన్ కల్యాణ్ కాన్ఫిడెన్స్ ఏంటి.. గోదావరి జిల్లాలపై వైసీపీ ఎందుకు ఫోకస్ పెంచింది?
గోదావరి జిల్లాల్లో ఒక్క సీటు కూడా వైసీపీ గెలవకుండా చేస్తానన్న పవన్ కల్యాణ్ కామెంట్స్ని అధికార వైసీపీ పట్టించుకోనట్లు పైకి కనిపిస్తున్నా.. లోలోపల గోదావరి జిల్లాలపై ఫోకస్ పెంచిందనే టాక్ వినిపిస్తోంది.
Andhra Pradesh: కొత్త సబ్ డిస్ట్రిక్ట్ల ఏర్పాటు.. నోటిఫికేషన్ జారీ.. ఎక్కడెక్కడో తెలుసా!
భూముల రీసర్వే అనంతరం పాలన, పౌర సేవలు, రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మరింత వేగంగా చేపట్టేందుకు రాష్ట్ర సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది.
Konaseema Fire : కోనసీమ జిల్లాలో అలజడి.. ఓఎన్జీసీ పైప్లైన్ నుంచి చెలరేగిన మంటలు
Konaseema Fire : పైప్ లైన్ నుంచి మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
CM Jagan : నేడు వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన
గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ ఇవాళ పర్యటించనున్నారు. కోనసీమ జిల్లాల్లోని లంక గ్రామాలకు వెళ్లి వరద బాధితులతో ఆయన నేరుగా మాట్లాడనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయల్దేరనున్న ముఖ్యమంత్రి.. 10.30 గంటలకు పి.గన్నవరం మండలం జి.పెద