Home » Konaseema
ఇప్పటికైనా అంబేద్కర్ కోనసీమ జిల్లాపై పార్టీ అధినేత జగన్ స్పెషల్ ఫోకస్ పెట్టాలని కోరుతున్నారట క్యాడర్. జిల్లాలో రాబోయే రోజుల్లో వైసీపీ యాక్టివిటీ స్పీడప్ అవుతుందో లేదో చూడాలి.
గోల్డ్ హంట్ పేరుతో.. మందపాటి ఆదిత్య చేసిన ఈ పని తాలూకూ ఉద్దేశం ఏంటో తెలిసినా..
ఈ ఊరిలో చెత్త పక్క ఊరిలో బంగారం అవుతుందా? నాసిరకం మద్యంతో 30వేల మంది చనిపోయారు.
ఏపీలో మరోసారి అధికారం కోసం వైసీసీ అధినేత జగన్ తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం పార్టీలో భారీగా మార్పులకు శ్రీకారం చుట్టారు. పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్లు ఇవ్వకూడదని జగన్ నిర్ణయించారు.
పంట నష్టం వివరాల లిస్ట్ ఆర్బీకేల్లో ఉంటుందన్నారు. ఆగస్టు నెలాఖరులోగా పంట నష్ట పరిహారాన్ని అందిస్తామని చెప్పారు.
గోదావరి జిల్లాల్లో ఒక్క సీటు కూడా వైసీపీ గెలవకుండా చేస్తానన్న పవన్ కల్యాణ్ కామెంట్స్ని అధికార వైసీపీ పట్టించుకోనట్లు పైకి కనిపిస్తున్నా.. లోలోపల గోదావరి జిల్లాలపై ఫోకస్ పెంచిందనే టాక్ వినిపిస్తోంది.
భూముల రీసర్వే అనంతరం పాలన, పౌర సేవలు, రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మరింత వేగంగా చేపట్టేందుకు రాష్ట్ర సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది.
Konaseema Fire : పైప్ లైన్ నుంచి మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ ఇవాళ పర్యటించనున్నారు. కోనసీమ జిల్లాల్లోని లంక గ్రామాలకు వెళ్లి వరద బాధితులతో ఆయన నేరుగా మాట్లాడనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయల్దేరనున్న ముఖ్యమంత్రి.. 10.30 గంటలకు పి.గన్నవరం మండలం జి.పెద
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుపై పోలీసు కేసు నమోదయ్యింది. బుధవారం ఉదయం పోలీసుల విధులకు ఆటంకం కలిగించటమే కాక ఎస్సైపై దురుసుగా ప్రవర్తింతచినందుకు ఆలమూరు పోలీసు స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది.