Home » Konda Vishweshwar Reddy
"బస్తీలో చిన్నప్పుడు పిల్లలతో ఆడుకునేవాడిని. అప్పుడు నాకో ఇన్ఫెక్షన్ వచ్చింది" అని చెప్పారు.
ఎంపీ ఎన్నికల్లో పోలీసులు అసలైన తెలంగాణ పోలీసులు లాగా పనిచేశారని కితాబిచ్చారు. మెదక్ లో రఘునందన్ రావు గెలవడం సంతోషంగా ఉందని..
మైనార్టీ ఓటు బ్యాంకు కోసం ఎత్తులు వేస్తున్నాయి. దాదాపు 5 లక్షల ఓట్లు ఉన్న మైనార్టీలు ఎవరికి మద్దతుగా నిలిస్తే.. వారికి గెలుపు అవకాశాలు మెరుగయ్యే అవకాశం ఉందనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ దిశగా పావులు కదుపుతున్నాయి.
కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చ చేస్తున్నారు కానీ, అక్రమాలపై కాంగ్రెస్ సర్కారు చర్యలు తీసుకోవడం లేదని బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి మండిపడ్డారు.
పొత్తులో భాగంగా ఆ సీటును కనుక జనసేనకు కేటాయిస్తే పార్టీకి రాజీనామా చేస్తానని చెప్పినట్లు సమాచారం. శేరిలింగంపల్లి టికెట్ Konda Vishweshwar Reddy
కాంగ్రెస్.. బీఆర్ఎస్ల్లో ఎమ్మెల్యే టికెట్ కోసం తీవ్ర డిమాండ్ ఉండగా.. కమలం పార్టీలో పూర్తి రివర్స్గా తయారైంది పరిస్థితి.. అసలు ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు బీజేపీ నేతలు ఎందుకు వెనకాడుతున్నారు?
సీఎం కేసీఆర్ పై బీజేపీ రాజీలేని పోరాటం చేస్తుందన్న కారణంతో కమలం గూటికి వస్తే ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదని.. Telangana BJP Crisis
సర్వేలు చేశాము. 60శాతం కేసీఆర్ కు వ్యతిరేకంగా ఉందని తేలింది. దీన్ని వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. Konda Vishweshwar Reddy
పదేళ్ల క్రితం ఒకే గొడుగు కింద ఉన్న ముగ్గురు.. ఇప్పుడు వేర్వేరు పార్టీల తరఫున ప్రత్యర్థులుగా మారతారనే ప్రచారం తెలంగాణ రాజకీయాల్లో హాట్టాపిక్గా మారుతోంది.
రాష్ట్ర వ్యాప్తంగా 70 వేల దొంగ ఓట్లు ఉన్నాయని తెలిపారు. దొంగ ఓట్లపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు.