-
Home » Kondagattu Anjaneya Swamy Temple
Kondagattu Anjaneya Swamy Temple
రేపు కొండగట్టుకు పవన్ కల్యాణ్.. ఆ నిర్మాణాలకు శంకుస్థాపన.. ఇకపై 2వేల మంది ఒకేసారి
January 2, 2026 / 04:32 PM ISTశంకుస్థాపన అనంతరం తెలంగాణకు చెందిన జనసేన రాష్ట్ర నాయకులు, శ్రేణులతో పవన్ కల్యాణ్ సమావేశం అవుతారు.
కేసీఆర్ లెక్కలు ఐ ఫోన్.. రేవంత్ లెక్కలు చైనా ఫోన్..! బీసీ రిజర్వేషన్లు, రైతు రుణమాఫీపై ఎమ్మెల్సీ కవిత కీలక కామెంట్స్
February 10, 2025 / 12:05 PM ISTఎమ్మెల్సీ కవిత ఇవాళ కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో కొండగట్టు ఆలయాన్ని అభివృద్ధి చేశామని, కాంగ్రెస్ సర్కార్ కూడా రాజకీయాలకు అతీతంగా
కొండగట్టులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫొటోలు..
June 29, 2024 / 05:00 PM ISTఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడు కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలిచాక మొదటిసారి రావడంతో భారీగా అభిమానులు, జనసేన కార్యకర్తలు వచ్చారు.
మరోసారి కొండగట్టుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
June 26, 2024 / 05:24 PM ISTఅంజన్నను దర్శించుకోవడం ద్వారా తనకు మంచి జరుగుతుందని పవన్ గట్టిగా విశ్వసిస్తారు.
ఆయన ధైర్యాన్ని నింపుతారు.. ఆశీర్వాదం తీసుకున్నాం: మంత్రి పొన్నం
April 10, 2024 / 02:50 PM ISTతమది ప్రజా ప్రభుత్వమని పొన్నం ప్రభాకర్ చెప్పారు. ప్రజలకు సంబంధించి అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు.
KCR Kondagattu Tour : కొండగట్టుకు సీఎం కేసీఆర్.. ఆలయ అభివృద్ధిపై ఫోకస్
February 13, 2023 / 05:17 PM ISTసీఎం కేసీఆర్ రేపటి కొండగట్టు టూర్ వాయిదా పడింది. ఎల్లుండి కొండగట్టుకు వెళ్లనున్నారు సీఎం కేసీఆర్. మంగళవారం కొండగట్టులో భక్తుల రద్దీ దృష్ట్యా తన పర్యటన వాయిదా వేసుకున్నారు సీఎం కేసీఆర్.
Kondagattu Temple : కొండగట్టు అదిరేటట్టు.. యాదాద్రి తరహాలో అంజన్న ఆలయాభివృద్ధికి రూ.100 కోట్లు
February 13, 2023 / 12:17 AM ISTఆలయాల అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ధూప, దీప నైవేద్యాలకు ఏ మాత్రం లోటు లేకుండా చూసుకుంటున్న బీఆర్ఎస్ సర్కార్.. ఇప్పుడు ఆలయాలకు వైభవాన్ని కల్పించేందుకు చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా…
Pawan Kalyan Varahi : కొత్త ఏడాదిలో వారాహికి ప్రత్యేక పూజలు.. ముహూర్తం, ప్లేస్ ఫిక్స్ చేసిన పవన్ కల్యాణ్
December 29, 2022 / 05:06 PM ISTకొత్త ఏడాదిలో వారాహి వాహనానికి పూజా కార్యక్రమాలు చేసేందుకు సిద్ధమవుతోంది జనసేన పార్టీ. తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో వచ్చే నెల 2న ఏకాదశి రోజున వాహన పూజ చేయనున్నారు.