Home » Kovid-19 virus
కోవిడ్-19 (కరోనా) వైరస్ వ్యాప్తి నిరోధానికి ఎవరికి వారు వీలైనంత వరకు జాగ్రత్తలు పాటిస్తూనే ఉన్నారు. సామూహికంగా కార్యక్రమాలకు హాజరు కాకపోవటం, షేక్ హ్యాండ్ లివ్వటం మానేశారు. చుట్టుపక్కల వారు ఎవరైనా తుమ్మినా, దగ్గినా అప్రమత్తమవుతున్నారు.
కోవిడ్ -19(కరోనా) వైరస్ వ్యాప్తి చెందకుండా ఎవరకి వారు జాగ్రత్తలు తీసుకోవాలని, సామూహికంగా ప్రజలు గూమి గూడటం వంటివి చెయ్యవద్దని ప్రభుత్వాలు హెచ్చరికలు జారీ చేసి అమలయ్యేట్టు చూస్తున్నాయి. ప్రజలు కూడా గుంపులు గుంపులుగా చేరకుండా ప్రాణాంతక వైర�
కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ప్రధానమంత్ర నరేంద్ర మోడీ ఆదివారం రోజున జనతా కర్ఫ్యూ ఆచరించాలని ఇచ్చిన పిలుపు నేపధ్యంలో ఆరోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని కోరారు. ఇందులో భాగంగా ఢిల్లీ మెట్రో సేవల�
ఆంధ్రప్రదేశ్ లో ఉగాది రోజు పేదలకు పంపిణీ చేసే ఇళ్ల పట్టాల కార్యక్రమాన్ని ప్రభుత్వం వాయిదా వేసింది. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇళ్ల పట్టాల పంపిణీ,కరోనా వైరస్ నిరోధంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన �
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్(కోవిడ్ -19) వ్యాప్తి చెందకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి చెప్పారు. మార్చి17 మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడూతూ.. ప్ర�
దేశంలో కోవిడ్-19(కరోనా వైరస్) వ్యాప్తిని అరికట్టేందుకు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎప్పటి కప్పుడూ రాష్ట్రాలను అలర్ట్ చేస్తూనే ఉంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించి..
దేశ రాజధాని ఢిల్లీలో కోవిడ్ 19(కరోనా)వైరస్ వ్యాప్తి నిరోధానికి ఢిల్లీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. 50 మందికి మించి జనం ఒక దగ్గర గూమికూడవద్దని హెచ్చరించారు సీఎం కేజ్రీవాల్. మతపరమైన, సామాజికపరమైన, సాంస్కృతిక సమావేశాల్లో ఏవైనా ని�
కోవిడ్-19 (కరోనా)వైరస్ రోజు రోజుకూ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. చైనా తర్వాత అత్యంత ఎక్కువమంది ప్రజలు కరోనా బారిన పడి మరణించిన దేశం ఇటలీగా తెలుస్తోంది. కరోనా ప్రభావంవల్ల అక్కడ దాదాపు 1300మందికి పైగా మరణించారు. జనవరిలోనే ఈవైరస్ అక్కడ గుర్తించి
ప్రపంచంలో కరోనా వైరస్ ధాటికి జన బెంబేలెత్తిపోతున్నారు. ప్రభుత్వాలు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. జన సమ్మర్ధం అధికంగా ఉండే ప్రాంతాల్లోనూ పారిశుధ్య పనుల నిర్వహణ మెరుగు పరిచారు. ప్రజలకు అవగాహన పెంచేందుకు వివిధ మాధ్యమాల ద్వారా
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ దెబ్బకు ప్రజలు అల్లాడి పోతున్నారు. వాళ్ళు సంచంరించే ప్రతిచోట జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చేతులు ఎక్కువ సార్లు శుభ్రం చేసుకోవటం, మాస్క్ లు ధరించటం.. ఎక్కువసేపు బయట తిరగకపోవటం… జన సమ్మర్ధం ఉన్న ప్రా�