Kovid-19 virus

    ఎండలు పెరిగితే కరోనా తగ్గుముఖం పడుతుంది

    March 15, 2020 / 02:50 AM IST

    కరోనా వైరస్‌  గురించి భారతీయులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇస్తున్నారు హైదరాబాద్‌ కు చెందిన సీనియర్‌ శాస్త్రవేత్తలు. ఇటలీ, ఇరాన్‌ వంటి దేశాలతో పోలిస్తే భారత్‌లో కొత్త కేసుల రేటు చాలా తక్కువగా ఉండటం దీనికి ఓ కారణమని ఇండియన్‌ ఇన్‌�

    విదేశాల నుంచి వచ్చిన వారు ఇళ్ళలోనే ఉండండి : కేంద్రం ఆదేశాలు

    March 15, 2020 / 02:10 AM IST

    భారత దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది.  ఇందులో భాగంగా పలురాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. విదేశాల నుంచి  ఇండియా వచ్చిన వారెవ్వరైనా సరే కోవిడ్ లక్షణాలు లేనప్పటి

    రూ.1 కే చికెన్ బిర్యానీ

    March 14, 2020 / 03:49 AM IST

    ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ దెబ్బకు  అన్ని వ్యాపారాలు కుదేలైపోతున్నాయి. వ్యాపారస్తులు కోట్లలో నష్టాలు చవి చూస్తున్నారు. ఇది పౌల్ట్రీ రంగానికి తాకింది. ప్రపంచాన్ని గడ గడలాడిస్తున్న కరోనా వైరస్‌ బ్రాయిలర్‌ కోళ్ల ద్వారా వ్యాపిస్తుందం�

    కరోనా కేర్ : ఆ ఏడు దేశాల నుంచి వచ్చే వారిని అనంతగిరి రిసార్ట్ కే

    March 14, 2020 / 01:45 AM IST

    దేశంలో కోవిడ్‌ వైరస్‌ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చైనా, ఇటలీ, ఇరాన్, ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీ, దక్షిణ కొరియా దేశాల్లో కోవిడ్‌ వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్నదృష్ట్యా ఆ దేశాల�

    ఐటీ కారిడార్ లో కోవిడ్ పర్యవేక్షణకు హైపవర్ కమిటీ

    March 13, 2020 / 06:57 AM IST

    హైదరాబాద్‌ ఐటీ కారిడార్‌లో కోవిడ్‌-19 పట్ల గందరగోళం లేకుండా ఉండేందుకు సైబరాబాద్‌ పోలీసులు, సొసైటీ ఫర్‌ సైబర్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌తో పాటు పలు ప్రభుత్వ శాఖలను కలుపుకొని హైపవర్‌ కో ఆర్డినేషన్‌ కమిటీని ఏర్పాటు చేశారు. సోషల్ మీడియాలోనూ వివిధ మ�

    వంటింటి వైద్యంతో కరోనాను కట్టడిచేయవచ్చంటూ అసత్యప్రచారం…నమ్మకండి

    March 13, 2020 / 06:02 AM IST

    కరోనా వైరస్ సోకి భారత్ లో ముగ్గురుచనిపోయారు. దీనికి మందు ఇంట్లోనే ఉందంటూ కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం  కరోనా బారిన పడకుండా హోమియో మందు వేసుకోమని  చెపుతూ కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ చెప్పిందని చెప

    కరోనా ఎఫెక్ట్ : విదేశాల నుంచి వచ్చిన వారు ఇంటివద్దే ఉండండి

    March 13, 2020 / 01:59 AM IST

    భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌ కేసుల  సంఖ్య పెరుగుతుండటంతో తెలంగాణ రాష్ట్రంలో వైరస్‌ నియంత్రణ విషయంలో ప్రభుత్వం మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా విదేశాల నుంచి వచ్చే ప్రతి ఒక్కరినీ 14 రోజులపాటు ఇళ్లకే

    మాస్క్‌లను ఎక్కువ రేట్లను అమ్మినందుకు రూ.20 వేల ఫైన్

    March 10, 2020 / 06:03 AM IST

    ప్రపంచమంతా కరోనా వైరస్ దెబ్బకు భయపడి చస్తుంటే ఆ భయాన్ని క్యాష్ చేసుకుంటున్నారు వ్యాపారస్తులు. కరోనా వైరస్ వ్యాపిస్తుందనే భయంతో ప్రతి ఒక్కరూ మాస్క్ లు కొని ధరిస్తున్నారు. ఇదే అదనుగా కొందరు వ్యాపారస్తులు అధిక ధరలకు మాస్క్ లు విక్రయిస్తూ ప్ర

    దేవుడికీ తప్పని తిప్పలు : కాశీ విశ్వనాధుడికి కరోనా మాస్క్

    March 10, 2020 / 05:32 AM IST

    ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనావైరస్‌(కోవిడ్‌-19) ప్రభావం ఇప్పుడు గుళ్ళల్లో దేవుడిని సైతం భయపెడుతోంది. కరోనా వైరస్ నుంచి రక్షణ పొందేందుకు దేవుని విగ్రహానికి మాస్క్‌లు పెట్టారు ఓ పూజారి.   అంతేకాదు భగవంతుని విగ్రహాన్ని భక్తులు ఎవరూ తాకర�

    గాంధీ ఆస్పత్రిలో కోలుకున్న కరోనా తొలి బాధితుడు

    March 10, 2020 / 01:46 AM IST

    సికింధ్రాబాద్  గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తొలి కరోనా బాధితుడు కోలుకున్నాడు. కొన్నిరోజుల చికిత్స అనంతరం అతనికి పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ వచ్చింది.  మరోసారి నిర్ధారణ కోసం  బ్లడ్ శ్యాంపిల్స్ పూణేలోని వైరాలజీ ల్యాబ్ కు పంపి�

10TV Telugu News