Home » Krishna District
తన భార్యని తిట్టారని అబద్ధాలుచెప్పి ఏడ్చిన చంద్రబాబు, మళ్లీ సీఎం అయిన తరువాతనే అసెంబ్లీలో అడుగు పెడతానని చెప్పాడని, కానీ నిన్న ఎమ్మెల్సీ ఎన్నికకు ఎందుకు అసెంబ్లీలోకి వచ్చారంటూ రోజా ప్రశ్నించారు. అంటే తన భార్య పరువు పోయినా పర్లేదు, తన నీచ ర
కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయంలో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. దీంతో పలు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
గన్నవరం సంఘటన పరిణామాలపై కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా కీలక వ్యాఖ్యలు చేశారు. పట్టాభి రామ్ ను పోలీసులు కొట్టారనే ఆరోపణ అవాస్తవం అన్నారు. తప్పుడు ఆరోపణలతో పోలీసులపై నింద వేయడం తగదని హితవుపలికారు.
తెలుగు దేశం పార్టీ కార్యాలయంపై జరిగిన దాడికి సంబంధించిన వీడియో పుటేజీలు పరిశీలిస్తున్నామని, సుమోటోగా రైటింగ్ కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టడం జరిగిందని, చట్టాన్ని అతిక్రమించిన వారు ఎవరైనా చట్టరిత్యా చర్యలు తప్పవని ఎస్పీ జాషువ
ఏసుక్రీస్తులా చనిపోయి సమాధి నుంచి బతికి వస్తానంటూ సమాధి సిద్ధం చేసుకున్నాడు ఓ పాస్టర్. దీని కోసం ఓ గొయ్యి కూడా సిద్ధం చేసుకున్నాడు.
కృష్ణా జిల్లా గన్నవరంలో పాస్టర్ నాగభూషణం తన వింత చేష్టలతో అందరినీ కంగారు పెట్టిస్తున్నారు. పది రోజుల్లో చనిపోయి సమాధి నుంచి తిరిగొస్తానంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేయించారు.
కృష్ణా జిల్లా గన్నవరంలోని ముస్తాబాద్ లో గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. ప్రేమజంటపై దాడి చేసి యువతిపై అత్యాచారయత్నానికి ఒడిగట్టింది.
కృష్ణా జిల్లా అవనిగడ్డలోని సీతయ్యలంక మండలిపురంలో మెగా గ్యాస్ పైప్ లైన్ పగిలిపోయింది. దీంతో మంటలు ఎగసిపడ్డాయి. గ్యాస్ పైప్ లైన్ పగిలి మంటలు ఎగసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
Diarrhoea : కృష్ణాజిల్లాలో అతిసార వ్యాధి ప్రబలింది. దీంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. జిల్లాలోని గన్నవరం మండలం తెంపల్లి గ్రామంలోని తూర్పు బజారులో 40 మందికి వాంతులు,విరోచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిలో 26 మందిని సమీపంలోని పిన్నమనే
కృష్ణాజిల్లాలో దారుణం చోటు చేసుకుంది. స్ధలం సరిహద్దు వివాదంలో ప్రత్యర్ధులు తల్లీ, కూతుళ్లను దారుణంగా హత్య చేశారు.