Home » Krishna District
కృష్ణా జిల్లా మచిలీపట్నం వైసీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి.దాడులు, గొడవలతో వైసీపీ నేతలు రోడ్డుకెక్కుతున్నారు. మాజీ మంత్రి పేర్ని నాని, ఎంపీ వల్లభనేని బాలశౌరీకి మధ్యా మాటల తూటాలు పేలుతున్నాయి. ఇద్దరి మధ్యా పచ్చగడ్డి వేస్తే భగ్గుమని మండే�
కృష్ణా జిల్లాలో వివాహ వేడుక సందర్భంగా విషాదం చోటు చేసుకుంది. మోపిదేవి మండలం కాసానగర్ వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పెండ్లి బృందంతో వెళ్తున్న వాహనం బోల్తాపడింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు.
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అసాని తుపాను కృష్ణాజిల్లా సమీపంలో తీరాన్ని దాటినట్లుగా వాతావరణ అధికారులు వెల్లడించారు. భూభాగాన్ని తాకడంతో బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారినట్లు పేర్కొన్నారు.
అసని తుపాను నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిషా రాష్ట్రాల్లో 50 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తమయ్యాయి. 22 బృందాలు క్షేత్ర స్థాయిలో, 28 స్వీయ-నియంత్రణ బృందాలు పరిస్థితిని పరిష్కరించడానికి రాష్ట్రాలలో అప్రమత్తంగా ఉన్నాయని ఎన్డీఆర్ఎఫ్
ఎలక్షన్స్ దగ్గరపడుతున్నా.. కృష్ణా జిల్లా టీడీపీ నేతల మధ్య విభేదాలకు మాత్రం ఎండ్ కార్డ్ పడట్లేదు. ఎవరికి వారు అవతలి వారి ప్రాబల్యాన్ని తగ్గించేందుకు.. ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ రాజకీయాన్ని రక్తి కట్టిస్తున్నారు.
జాతకంలో దోషాలు ఉన్నాయని.. రెండు సార్లు వివాహం జరుగుతుందని జ్యోతిష్యుడు చెప్పటంతో ఒక వ్యక్తి మేకకు తాళికట్టిన ఘటన సంచలనం కలిగించింది.
విజయవాడ-హైదరాబాద్ -65వ జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొన్న ఘటనలో ఒక చిన్నారి సహా నలుగురు మృతి చెందారు.
గంజాయి స్మగ్లింగ్ కేసులో ఒక బ్యూటీషియన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉయ్యూరుకు చెందిన హలీ మున్నీసా అనే మహిళకు భర్త, ముగ్గురు పిల్లలు ఉన్నారు.
కృష్ణా జిల్లాను రెండుగా విభజిస్తుండగా.. జిల్లా కేంద్రమైన విజయవాడకు వంగవీటి మోహన రంగా పేరు పెట్టాలని బోండా ఉమ అభిప్రాయపడ్డారు.
కృష్ణాజిల్లా ఉయ్యూరులో దారుణం చోటుచేసుకుంది. అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తిపై కొందరు దుండగులు హత్యాయత్నం చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.