Home » krishna river
తెలుగు రాష్ట్రాల మధ్య నీటి కోసం గొడవ ఓ రేంజ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఏపీ, తెలంగాణ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. మీరు ఎక్కువ వాడారు అంటే కాదు మీరే ఎక్కువ వినియోగించారని ఆరోపణలు చేసుకుంటున్నారు. కేటాయించిన దానికంటే ఎక్కువ టీఎంసీలు వ�
బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతోంది..!
కృష్ణా జలాల వాటా విషయంలో ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన 203 జీవో తెలంగాణ ప్రగతి భవన్ లోనే తయారైందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణకు చెందిన జలాలను ఏపీ సీఎం జగన్ దోపిడీకి పాల్పడుతున్నారని మంత్రులు మాట్లాడుతున్నారని..
తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డిల పై చేసిన వ్యాఖ్యల పట్ల ఏపీ మంత్రులు తీవ్రంగా స్పందించారు.
తుంగభద్ర పరివాహక ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తుండటంతో ఆలమట్టికి 7113 కుసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. ఇక జూరాలకు 5 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు 6655 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.
Boy herding cattle killed, eaten by crocodile in Raichur : కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో కృష్ణానది పరీవాహక ప్రాంతంలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని డి.రాంపూర్ గ్రామంలో ఒక విద్యార్దిని మొసలి మింగేసిన ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. డిసెంబర్ 2వ తేదీ బుధవారం నాడు గ్ర�
Krishna River KRMB daft : – కృష్ణా నీటి జలాల విషయంలో మొదటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధమే సాగుతోంది. రెండు రాష్ట్రాలు ఒకరిపై మరొకరు చేసుకునే..ఫిర్యాదుల పరంపర కూడా కొనసాగుతూనే ఉంది. కృష్ణా జలాల అంశమే ప్రధాన ఏజెండాగా రెండు �
Durgamma Teppotsavam Cancel : కృష్ణమ్మ నదిలో దుర్గమ్మ జలవిహారం రద్దైంది. వరద పోటు ఎక్కువగా ఉండడంతో రద్దు చేస్తూ..ఆలయ పాలకమండలి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అయితే..హంస వాహనంపై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. పరిమిత సంఖ్యలో వీఐపీలకు అనుమతించనున్నారు
ఎగువన కురుస్తున్న వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రవాహం పోటెత్తుతోంది. కృష్ణా వరద ప్రవాహం అంతకంతకు ఎక్కువవుతోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద భారీస్థాయిలో వస్తోంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు స్పిల్ వే కు ఉన్న 12 గేట్లకు గాను..10 గేట్లను 10 అడు