-
Home » krishna river
krishna river
కృష్ణానది ఒడ్డున అక్కతో కలిసి ఫోటోలకు పోజులిచ్చిన శ్వేతా నాయుడు..
నటి, డ్యాన్సర్, సోషల్ మీడియా ఫేమ్ శ్వేతా నాయుడు తాజాగా విజయవాడ కృష్ణ నది ఒడ్డున తన అక్కతో కలిసి ఫోటో షూట్ చేసింది. దీనికి సంబంధించిన పలు ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో విచారణ.. ఏపీ అలా చేయడానికి వీల్లేదని చెప్పామన్న ఉత్తమ్
"రాజ్యాంగంలోని నిబంధన 131 ప్రకారం సివిల్ సూట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. వెంటనే సివిల్ సూట్ దాఖలు చేయబోతున్నాం" అని అన్నారు.
గొడవలొద్దు.. ఇద్దరు సీఎంల నోట ఒకే మాట.. వాటర్ వార్కు ఎండ్కార్డ్ వేయబోతున్నారా?
AP Telangana Water War: ఏపీలో టీడీపీ, వైసీపీ వాటర్ వార్ పేరుతో డైలాగ్వార్కు దిగి మైలేజ్ కోసం ఎత్తుకు పైఎత్తులు వేశాయి. రేవంత్ వ్యాఖ్యలను బేస్ చేసుకుని చంద్రబాబుపై వైసీపీ అటాక్ చేస్తే..హరీశ్రావు కామెంట్స్ ఆధారంగా..వైసీపీపై టీడీపీ విమర్శల దాడి చేస
వాటర్ వార్తో కేసీఆర్ ప్లాన్.. రేవంత్ కౌంటర్ ఆపరేషన్.. సిట్ నుంచి నోటీసులు, అసెంబ్లీలో చర్చ
నీటి విషయంలో తెలంగాణకు అన్యాయం చేసిందెవరో అసెంబ్లీ వేదికగా చెప్తామంటూ.. శాసన సభ వేదికగా గులాబీ దళపతిని ఇరకాటంలో పెట్టే గేమ్ ప్లాన్ రెడీ చేస్తున్నారట.
గులాబీ దళపతి కదనరంగంలోకి దిగబోతున్నారా? వ్యూహ రచన సిద్ధం?
ఇప్పటివరకు గులాబీ బాస్ కేసీఆర్ దిశానిర్దేశం చేయడం, ఆదేశాలు ఇవ్వడమే చూసిన నేతలు..ఇకపై కేసీఆర్లో స్పష్టమైన మార్పును చూడబోతున్నారనే టాక్ వినిపిస్తోంది.
ప్రకాశం బ్యారేజీకి తృటిలో తప్పిన ముప్పు..! భారీ వరదకు కొట్టుకొచ్చిన బోటు.. తర్వాత ఏం జరిగిందంటే..
గత ఏడాది ఇదే సమయంలో కృష్ణా నదికి భారీ వరద వచ్చింది. ఆ సమయంలో మూడు పెద్ద పెద్ద బోట్లు ప్రకాశం బ్యారేజీకి అడ్డుగా గేట్లలో చిక్కుకుపోయాయి.
ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఉప్పొంగుతున్నగోదావరి, కృష్ణా నదులు.. అప్రమత్తమైన అధికారులు.. పరివాహక ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో ప్రాణహిత, గోదావరి నదులకు వరద ప్రవాహం పెరుగుతోంది.
శ్రీశైలం నుంచి కృష్ణమ్మ పరవళ్లు.. నాగార్జున సాగర్కు జలకళ.. రైతుల్లో ఆనందం
శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ కు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో సాగర్ వైపు వరద నీరు పరుగులు పెడుతోంది.
శ్రీశైలం డ్యామ్కు ప్రమాదం పొంచి ఉందా?
శ్రీశైలం డ్యామ్కు ప్రమాదం పొంచి ఉందా?
వావ్.. ఏపీ, తెలంగాణ మధ్య కేబుల్ బ్రిడ్జి.. కృష్ణా నదిపై ఆ కేబుల్ బ్రిడ్జితో వాళ్లకి 90 కి.మీ దూరం తగ్గుతుంది..
సోమశిల వద్ద కృష్ణా నదిపై ప్రతిపాది రెండు వరుసల కేబుల్ సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.