Home » krishna river
గుంటూరు జిల్లా విషాదం చోటుచేసుకుంది. కృష్ణా నదిలో సంద్యస్నానానికి వెళ్లిన ఐదుగురు వేదపాఠశాల విద్యార్థులు, వారి గురువు ప్రమాదవశాత్తు మృతి చెందారు.
గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం మాదిపాడులో విషాదం నెలకొంది. కృష్ణానదిలో స్నానానికి దిగి ఆరుగురు విద్యార్థులు, ఉపాధ్యాయుడు గల్లంతయ్యారు.
నదిలో నీటిని తాగేందుకు వెళ్లిన వ్యక్తిపై మొసలి దాడిచేసి నీటిలోకి లాక్కెళ్ళింది. ఈ ఘటన కర్ణాటకలోని యాద్గిరి జిల్లాలో గురువారం చోటుచేసుకుంది.
కృష్ణానదిపై తెలంగాణలోని ఏడు ప్రాజెక్టులు, ఏపీలోని 22 ప్రాజెక్టులు కేఆర్ఎంబీ పరిధిలోకి వెళ్లనున్నాయి. ఈ ప్రతిపాదనకు తెలుగు రాష్ట్రాలు అంగీకారం తెలిపాయి.
మహాలయ అమవాస్య పర్వదినాన్ని పురష్కరించుకొని ఈరోజు బీచుపల్లి క్షేత్రానికి భక్తులు పొటెత్తారు.
నాగార్జునసాగర్ పరిసరాల్లో ఆదిమానవుని అడుగుజాడలు బయటపడ్డాయి. నల్లొండ జిల్లా పెద్దఅడిసేర్లపల్లి మండలం పుట్టంగండి పంచాయతీ పరిధిలోని పావురాలగుట్టకు సమీపంలో ఆనవాళ్లు వెలుగుచూశాయి.
కృష్ణానది యాజమాన్య బోర్డుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం లేఖ రాసింది. తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి ఆపేలా చర్యలు తీసుకోవాలని తెలిపింది.
కృష్ణా జిల్లాలోని చెవిటికల్లులో కృష్ణా నది ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటికే వందకు పైగా లారీలు వరద నీటిలో చిక్కుకున్నాయి. లారీ డ్రైవర్లతోపాటు కూలీలను పోలీసులు, అధికారులు పడవల సాయంతో ఒడ్డుకు చేర్చారు.
తెలుగు రాష్ట్రాల్లో కృష్ణమ్మ పరవళ్లు కొనసాగుతున్నాయి. జూరాల ఎప్పుడో నిండిపోగా శ్రీశైలం ఐదు రోజుల క్రితం నిండింది. ఇప్పుడు సాగర్ కూడా నిండిపోయింది. జూరాలకు ఇప్పటికీ 4.38 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. 4.6 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదుల�
విజయవాడ ప్రకాశం బ్యారేజికీ వరద ఉధృతి పెరుగుతోంది. ఎగువున ఉన్న పులిచింతల, నాగార్జున సాగర్, శ్రీశైలం జలాశయాల నుంచి విడుదలైన వరద నీరు ఆదివారం మధ్యాహ్నానికి 5 లక్షల క్యూసెక్కులకు చేరే అవకాశం ఉన్నట్లు అధికారుల అంచనా వేశారు.