Home » krishna river
రాజధాని అంశంపై నేను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు మరోసారి స్పష్టం చేస్తున్నారు మంత్రి బోత్స సత్యనారాయణ. రాజధాని నిర్మాణ విషయంలో ఇటీవలే మంత్రి బోత్స చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. రాజధానిని తరలిస్తున్నారనే ప్రచారం
విజయవాడ : నీటి పారుదల శాఖమంత్రి అనిల్ కుమార్ యాదవ్ చూస్తుండగానే ఒక వ్యక్తికృష్ణానదిలో పడి మరణించాడు. విజయవాడ ప్రకాశం బ్యారేజికి ఉన్న 68 వ నెంబరు గేటుకు పడవ అడ్డంపడి గత కొద్ది రోజులుగా నీరు దిగువకు పారుతోంది. శనివారం గేటుకు అడ్డంగా ఉన్న పడవన
ఏపీ మంత్రి దేవినేని ఉమ.. వైసీపీ చీఫ్ జగన్, ఎంపీ విజయసాయిరెడ్డిపై మండిపడ్డారు. అవినీతి బురదలో కూరుకుపోయిన మురికి మనుషులు జగన్, విజయసాయిరెడ్డి అని అన్నారు. విజయసాయిరెడ్డి ఓ డర్టీ మ్యాన్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ కు సహకరించిన అధికారులు,
ఇసుక అక్రమార్కుల కోరలు పీకుదామనుకున్న జాతీయ హరిత ట్రిబ్యూనల్ ఆదేశాలు .. ఇప్పుడు అమలౌతాయా లేదోనన్న అనుమానాలు వ్యక్తం అవుతోంది. జరిమానా చెల్లించేందుకు ఇంకా పదిరోజులు మాత్రమే సమయం ఉండడంతో .. సంబంధిత శాఖలు నోటీసులు ఇవ్వాలా వద్దా అని .. మీన మేషా
కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజల తాగు, సాగునీటి అవసరాలను తీర్చే కృష్ణానదిలో నీటిమట్టం కనిష్టస్థాయికి పడిపోయింది. పట్టిసీమ ద్వారా కృష్ణానదిలోకి వచ్చే గోదావరి జలాలు కూడా నిలిచిపోయాయి. ఫలితంగా నదిలో ఇసుక తిన్నెలు బయటకు కనిపిస్తుండటం ప్రమాద ఘ�
రోజుకు 2వేల 500 ట్రక్కుల్లో 25 మీటర్ల లోతు వరకు అక్రమంగా ఇసుక తవ్వుతున్నారని కేంద్ర, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నివేదిక ఇచ్చింది
హైదరాబాద్: నగరంలోని జలసౌధలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం ముగిసింది. వేసవికి కావాల్సిన తాగునీటి కేటాయింపుల విషయంలో చర్చించేందుకు అధికారులు భేటీ అయ్యారు. మే నెల వరకు ఇరు రాష్ర్టాలకు అవసరమైన నీటి విడుదలపై సమావేశంలో సు
విజయవాడ : గుంటూరులో మోడీ పర్యటనకు వ్యతిరేకంగా ప్రత్యేక సాధన సమితి కార్యకర్తలు కృష్ణా నదిలో జల దీక్షకు దిగారు. ఏపీకి అన్యాయం చేసిన మోడీ ఏ మొహం పెట్టుకొని పర్యటనకు వస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. హీరో శివాజీ ఆధ్వర్యంలో జలదీక్ష చేపట్టారు. �
విజయవాడ: కృష్ణానదిలో ఉంచిన బోట్లో అగ్నిప్రమాదం జరిగింది. బోటులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు గుర్తించిన స్థానికులు కేకలు వేయడంతో.. బోటు