Home » krishna river
ఎగువున కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులు నిండు కుండల్లా మారుతున్నాయి. నదులు ఉరకలెత్తి పరిగెడుతున్నాయి. ఉగ్రరూపం దాలుస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలుతో గురువారం సాయంత్రానికి అల్మట్టికి వరదనీరు పోటెత్తింది. అల�
కృష్ణానదిలో దూకి నవవధువు ఆత్మహత్యాయత్నం చేసుకుంది. వెంటనే ఆమె భర్తకు కూడా నదిలోకి దూకేశాడు.
కృష్ణా జిల్లా అవనిగడ్డ సమీపంలో ఓ యువతి కృష్ణానదిలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. పులిగడ్డ-పెనుముడి వారధి పైనుంచి డిగ్రీ విద్యార్థిని ఆదివారం(డిసెంబర్ 8,2019)
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది.. కర్నాటక లోని ఆల్మట్టి నుంచి ఏపీలో ప్రకాశం బ్యారేజీ వరకు ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా మారాయి.. జూరాల, శ్రీశైలం, నాగార్జునా సాగర్ జలాశయాల నుంచి భారీగా నీటిని విడుదల చేస్తున్న�
పశ్చిమ కనుమల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా నదిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. కృష్ణా బేసిన్లో ఎగువ మహారాష్ట్ర, కర్ణాటకలో కురిసిన వర్షాలతో పదేళ్ల వరద రికార్డులు బధ్దలయ్యాయి. ఓ పక్క ఎగువ కృష్ణా, మరోపక్క తుంగభద్ర, ఇంకోపక్క ఉజ్జయిన
కృష్ణానదిలో ఓ వ్యక్తి కొట్టుకుపోయాడు. ప్రకాశం బ్యారేజ్ సమీపంలో నది మధ్యలో కాపాడాలని అరుస్తూ చేతులు ఊపుతున్న ఓ వ్యక్తిని స్థానికులు గమనించి పోలీసులకు తెలిపారు.
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు నీటి విడుదల ఉత్తర్వులు జారీ చేసింది. (అక్టోబర్ 4, 2019) నుంచి వినియోగం కోసం రెండు రాష్ట్రాలకు నీటి కేటాయింపులు చేసింది. తెలంగాణకు 79 టీఎంసీలు, ఏపీకి 69.346 టీఎంసీలు నీరు విడుదలకు అనుమతి తెలిపింది. నవంబర్ వరకు తాగు, సాగునీటి అవ�
అక్రమ కట్టడాలపై జగన్ ఉక్కుపాదం మోపుతోంది. ప్రధానంగా కృష్ణా నది కరకట్టపై నిర్మించిన నిర్మాణాలపై సీరియస్గా ఉంది. ఇప్పటికే నోటీసులు జారీ చేసినా స్పందించని వారిపై కొరఢా ఝులిపిస్తోంది. ఏడు రోజుల సమయం ఇచ్చినా..తొలగించకపోతుండడంతో సెప్టెంబర్ 23
చంద్రబాబుకు నైతికత ఉంటే వెంటనే ఇల్లు ఖాళీ చేయాలని ఎమ్మెల్యే ఆళ్ల నానీ అన్నారు. అధికారులు నోటీసులు ఇచ్చి ఇల్లు ఖాళీ చేయండా ఏమీ పట్టనట్లు ఉన్నారనీ..ఇప్పటికైనా స్పందించాలనీ..లేకుండా చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. ఎగువన కురుస్తున్న వర�
విజయవాడ : ప్రకాశం బ్యారేజ్ లోని 68వ గేటులో చిక్కుకున్న పడవను ఎట్టకేలకు ఎన్డీఆర్ ఎఫ్ సిబ్బంది, బెకెమ్ కంపెనీ ఇంజనీర్లు సాయంతోబయటకు తీసారు. ఐదు రోజుల నుంచి గేటుకు అడ్డంగా పడవ ఉండటంతో గేటు మూసివేతకు పడవ అవరోధంగా మారింది. దీంతో..పలువురు ఇంజనీర్ల�