KTR

    ఆంధ్రులను తిట్టిన కేసీఆర్‌తో చేతులెలా కలుపుతారు?

    March 14, 2019 / 02:33 PM IST

    రాజమండ్రి : ఆంధ్రులను ద్రోహులు, కుట్రదారులు అని తిట్టిన తెలంగాణ సీఎం కేసీఆర్ తో చేతులు ఎలా కలుపుతారు? అని వైసీపీ చీఫ్ జగన్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం

    కాంగ్రెస్‌తో టచ్‌లో లేను : మహబూబ్‌నగర్ సీటు నాదే

    March 14, 2019 / 10:51 AM IST

    కాంగ్రెస్ తో తాను టచ్ లో లేనని టీఆర్ఎస్ నేత, ఎంపీ జితేందర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ కు తాన వ్యతిరేకం అని, ఆ పార్టీతో పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు. నేనంటే పడని వారే

    మంత్రి పదవి ఖాయం : కారు ఎక్కనున్న చెల్లెమ్మ

    March 13, 2019 / 03:53 PM IST

    హైదరాబాద్: ముహూర్తం కుదిరింది. చేవెళ్ల సభలోనే కారెక్కడం ఖాయమైపోయింది. ప్రగతిభవన్‌లో కేసీఆర్‌ను కలిసిన కాంగ్రెస్ నేత, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి.. త్వరలోనే టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. కొడుకు కార్తిక్‌కు ఎంపీ టికెట్‌తో పాటు.. సబితక�

    సారు..కారు…పదహారు..ఢిల్లీలో సర్కార్ : కేటీఆర్

    March 13, 2019 / 01:07 PM IST

    హైదరాబాద్ : కేసీఆర్ నాయకత్వంలో అసెంబ్లీ ఎన్నికల్లో విజయఢంకా మోగించామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. లోక్ సభ ఎన్నికల్లోనూ గెలవాలన్నారు. సారు..కారు…పదహారు..ఢిల్లీలో సర్కార్ నినాదంతో ముందుకెళ్దామని చెప్పారు. సికింద్రా�

    దేశంలో మోడీ గ్రాఫ్ పడిపోయింది : కేటీఆర్

    March 13, 2019 / 09:41 AM IST

    దేశంలో ప్రధాని నరేంద్రమోడీ గ్రాఫ్ పడిపోయిందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.

    ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు : టీఆర్ఎస్ 4, ఎంఐఎం 1

    March 12, 2019 / 12:50 PM IST

    హైదరాబాద్: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ విజయం లాంఛనమైంది. టీఆర్ఎస్ 4 స్థానాలను, మిత్రపక్షం ఎంఐఎం ఒక స్థానం

    16 ఎంపీ సీట్లు గెలుద్దాం : ఢిల్లీని శాసిద్దాం

    March 12, 2019 / 11:07 AM IST

    తెలంగాణలో లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ 16 ఎంపీ సీట్లు గెలవాల్సిందే అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో 17 సీట్లకు గాను 16 సీట్లు గెలిచి ఢిల్లీని

    కారెక్కనున్న సబిత: ఓవైసీ ఇంట్లో కేటీఆర్‌తో భేటీ

    March 10, 2019 / 07:49 AM IST

    పార్లమెంటు ఎన్నికలు వస్తున్న తరుణంలో నేతలు పార్టీలు మారేందుకు ఇదే అనువైన సమయం అని భావించి టీఆర్‌ఎస్ గూటికి చేరేందుకు సిద్దం అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి గుల

    చంద్రబాబు షాక్ : డేటా కేసులో కీలక సాక్ష్యం నా దగ్గర ఉంది

    March 9, 2019 / 05:16 AM IST

    తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న డేటా చోరీ కేసుపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ డేటా దొంగలు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారని చంద్రబాబు అన్నారు. టీడీపీ

    16 ఎంపీ సీట్లు గెలుద్దాం : ఢిల్లీని శాసిద్దాం

    March 8, 2019 / 01:51 PM IST

    హైదరాబాద్: వచ్చే లోక్ సభ ఎన్నికల్లో 16 ఎంపీ స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్ధులను గెలిపించుకుని ఢిల్లీని శాసించాలని పార్టీ  వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కొంపల్లి లో జరిగిన మల్కాజ్ గిరి పార్లమెంటరీ  నియోజకవర్గ స్�

10TV Telugu News