Home » KTR
సీఎం కేసీఆర్ కార్మికుల పక్షపాతి అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనియాడారు. కార్మికుల అభ్యున్నతే టీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష్యమన్నారు. మేడే వేడుకల్లో పాల్గొని ఆయన ప్రసంగించారు. గడిచిన ఐదేళ్లలో కేసీఆర్ హయాంలో కార్మికుల సమస్యలను పరి
ఇంటర్ మీడియట్ పరీక్షా ఫలితాల వ్యవహారంలో జరిగిన పరిణామాలు దురదృష్టకరమని TRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రుల బాధను ఒక తండ్రిగా అర్థం చేసుకోగలనని, వీటిపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఇచ్చిన నివేదిక ఆధా�
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడుతూ జగన్ తప్పక గెలుస్తాడంటూ చెప్పిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ఏపీ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నెటిజన్లతో #askktr అనే కార్యక్రమంలో భాగంగా ట్విట్టర్లో మాట్లాడిన కేటిఆర్.. ఆన్లైన్లో
తెలంగాణ రాష్టంలో రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవ వేడుకలు ఘనంగా జరుగుతాయిన అందరూ భావించారు. అయితే హడావుడి లేకుండా నిరాడంబరంగా వేడుకులను జరుపుకోవాలని టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు సూచిందించింది. ఏప్రి�
హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ కు మరో షాక్ తగిలింది. మరో ఎమ్మెల్యే కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి
టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ట్విట్టర్లో ఎంత యాక్టీవ్గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రాజకీయపరమైన కామెంట్లను ట్విట్టర్ వేదికగా చేస్తుంటారు. అలాగే అవసరం అనేవారికి సాయం చేస్తూ ఉంటారు. తాజాగా ఓ ట్విట్టర్లో కేటిఆర్ �
హైదరాబాద్: రెవెన్యూశాఖను సమూల ప్రక్షాళన చేస్తామన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలతో తెలంగాణ సర్కార్కు, ఆ శాఖ ఉద్యోగులకు మధ్య వివాదం ముదురుతోంది. రెవెన్యూశాఖలో పనిచేస్తోన్న వివిధ విభాగాల ఉద్యోగులు హైదరాబాద్లో మంగళవారం అత్యవసరంగా భేటీ అయ్యారు.
నల్లటి కళ్లద్దాలు..బ్లూ కలర్ టీ షర్ట్..తో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడంట్ కేటీఆర్ దర్శనమివ్వడంతో ఏ సూపర్ అని ఆయన ఫ్యాన్స్ అనుకుని ట్వీట్ని పూర్తిగా పరిశీలిస్తే కాని అసలు విషయం అర్థం కాలేదు.
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఢిల్లీలో చేస్తున్న వీధి నాటకాలు చూస్తుంటే.. ఏపీలో ఎవరు గెలుస్తున్నారో అర్ధం అవుతోందంటూ వ్యాఖ్యానించారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎన్నికల్లో గెలిస్తే ఈవీఎంలు మంచివి… లేకపోతే కావా? అని సూట�
ఎన్నికల ప్రచారం ముగిసింది.. పోలింగ్ సమాప్తం అయ్యింది. ఇంకేముందీ నాలుగు రోజులు రెస్ట్ తీసుకున్నట్లు ఉన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.