KTR

    ఓటు వేసిన KCR..KTR

    April 11, 2019 / 05:58 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో 17 లోక్ సభ స్థానాలకు ఏప్రిల్ 11వ తేదీ గురువారం ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటు వేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు సిద్ధిపేటలోని చింతమడక గ్రామానికి చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఓటు వేశారు కేస

    సార్వత్రిక సమరం : తెలంగాణలో పోలింగ్ ప్రారంభం

    April 11, 2019 / 01:30 AM IST

    తెలంగాణలో పోలింగ్ ప్రారంభమైంది. గురువారం(ఏప్రిల్ 11,2019) ఉదయం 11గంటలకు పోలింగ్ మొదలైంది. తెలంగాణ వ్యాప్తంగా 17 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 17 లోక్‌సభ బరిలో 443 మంది అభ్యర్థులు ఉన్నారు. అత్యధికంగా నిజామాబాద్‌లో 185 మంది పోటీలో ఉండగా… అతి

    తెలంగాణకు మోడీ చేసిందేమీ లేదు : కేటీఆర్

    April 9, 2019 / 10:19 AM IST

    ఐదేళ్లలో ప్రధాని మోడీ తెలంగాణకు చేసింది ఏమీ లేదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.

    ఇన్నాళ్లూ మోసం చేసిన కాంగ్రెస్ ఇప్పుడు న్యాయం చేస్తుందా: కేటీఆర్ 

    April 8, 2019 / 02:29 PM IST

    హైదరాబాద్: దేశాన్ని55 ఏళ్లు పాటు పాలించి, ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇప్పుడు కొత్తగా ‘న్యాయ్” అంటూ ప్రజలను ఓట్లు అడుగుతోందని టీఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆక్షేపించారు. కాంగ్రెస్, బీజేపీల మాయ మాటలకు మోస పో

    బీజేపీ నేతలది రాజకీయ హిందుత్వం : కేటీఆర్

    April 6, 2019 / 07:45 AM IST

    బీజేపీ నేతలకు ఐదేళ్లకొకసారి దేవుడు, రాముడు గుర్తొస్తాడని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.

    కేటీఆర్ జోస్యం : చంద్రబాబు రిటైర్మెంట్ ఖాయం

    April 4, 2019 / 04:23 PM IST

    హైదరాబాద్ : ఏపీతో పాటు దేశ ఎన్నికలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. దేశంలో సంకీర్ణం రాబోతుందని కేటీఆర్ జోస్యం చెప్పారు. ఏపీలో ఎవరెన్ని సీట్లు గెలుస్తారో చెప్పలేమన్న ఆయన.. సీఎం చంద్రబాబుకు మాత్రం రిటైర్‌మె�

    ఢిల్లీలో చక్రం తిప్పుదాం: కేంద్రంలో పెద్ద పోస్ట్‌కు కేసిఆర్

    March 31, 2019 / 08:16 AM IST

    టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటిఆర్‌ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేవెళ్ల నియోజకవర్గంలో పర్యటించారు.  చేవెళ్ల నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న రంజిత్ రెడ్డిని గెలిపించాలంటూ పిలుపునిచ్చిన కేటీఆర్.. లోక్ సభ ఎన్నికల తరువాత కేంద్రంల�

    ఢిల్లీ గులాములు కావాలా..గులాబీలు కావాలా – KTR

    March 30, 2019 / 01:53 AM IST

    కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థులు గెలిస్తే రాహుల్‌, మోదీకి లాభమని… TRS ఎంపీలు గెలిస్తే తెలంగాణకు మేలు జరుగుతుందని  TRS వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. 71 ఏళ్ల పాటు దేశాన్ని జాతీయ పార్టీలే పాలించాయని.. అయినా అభివృద్ధి  చేయలేకపోయాయాయన్�

    జగన్‌పై చంద్రబాబు ట్వీట్.. కేటిఆర్ కౌంటర్!

    March 28, 2019 / 02:43 AM IST

    ఎన్నికల వేళ తెలుగు రాష్ట్రాల్లో నేతల మధ్య మాటల హీట్ పెరిగిపోయింది. ప్రచారంలో భాగంగా విమర్శలు దాడి పెంచిన నేతలు.. ట్విట్టర్ వేదికగా కూడా మాటల యుద్దం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌పై ముఖ్యమంత్రి చంద్రబా�

    మరో నలుగురు అవసరం : త్వరలోనే TRSలో కాంగ్రెస్ శాసనసభాపక్షం విలీనం! 

    March 28, 2019 / 02:14 AM IST

    పార్లమెంట్ ఎన్నికలలోపే కాంగ్రెస్ శాసనసభాపక్షాన్ని విలీనం చేసుకొనేందుకు TRS పావులు కదుపుతోంది. దీనివల్ల లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ని దెబ్బతీయవచ్చని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. విపక్ష హోదాను కోల్పోయేలా చేయాలని గులాబీ నేతలు కంకణం కట్�

10TV Telugu News