Home » KTR
సైరా సై సైరా అంటూ మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా ‘సైరా నరసింహారెడ్డి’. తెలుగు స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత కథ ఆధారంగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన
ఆదివారం(సెప్టెంబర్ 8,2019) సాయంత్రం 4 గంటలకు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరుగనుంది. మంత్రుల ప్రమాణానికి రాజ్భవన్లో ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి.
తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు వేళైంది. ఆదివారం(సెప్టెంబర్ 8,2019) సాయంత్రం 4 గంటలకు రాజ్భవన్లో కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మంత్రివర్గంలో ఆరు
తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు వేళైంది. సాయంత్రం 4 గంటలకు రాజ్భవన్లో కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేటీఆర్, హరీష్రావుకు కేబినెట్ బెర్త్ ఖాయమైనట్లు
హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో టీఆర్ ఎస్ కార్యకర్తల సమావేశం జరిగింది. టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భం�
సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ కనిపిస్తూ ప్రజలకు దగ్గరగా ఉండే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం ఓ ట్వీట్ చేశారు. తన స్నేహితులతో చాలా ఏళ్ల క్రితం దిగిన ఫొటోలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘చాలా ఏళ్ల క్రితం.. 1999లో నా స్నేహితుడు మహే
‘KTR అన్న నన్ను కాపాడూ.. సౌదీలో సంపుతుండ్రు.. ఏజెంట్ మోసం చేసిండు.. నరకయాతన పడుతున్న.. రంజాన్ మాసం చివరి రోజులు అయ్యేటట్టు ఉన్నాయి.. ప్లీజ్ కాపాడన్న’ అంటూ సౌదీలో ఉన్న ఓ తెలంగాణ యువకుడు వీడియో ద్వారా వేడుకున్నాడు. తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల �
తమిళనాడులోని రామేశ్వరంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సమాధిని తెలంగాణ సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లు సందర్శించారు. అనంతరం కలాంకు నివాళులర్పించారు. అనంతరం కలాం మ్యూజియాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మెమోరి�
కవిత, కేటీఆర్ ఆత్మహత్య చేసుకుంటే కేసీఆర్ నిద్రపోయేవారా? అని ప్రశ్నించారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షడు కేఏ పాల్. నేను శాపం పెడితే నాశనం అయిపోతారని, గొడవలొద్దని కేఏ పాల్ హెచ్చరించారు. కేసీఆర్, కేటీఆర్ శాంతిమార్గంలో కలసిరావాలని, తెలంగాణలో 23 �
ఇంటర్మీడియట్ ఫలితాల వ్యవహారంలో ప్రతిపక్ష నేతలు నోటికొచ్చినట్లు ఆరోపణలు చేస్తే పరువునష్టం దావా వేస్తామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు.